1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ) 2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత 3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ) 4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ 5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ) 6)చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ) 7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య 8 )నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ) 9 )జహీరాబాద్ […]
Read Moreఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్య కు వైసీపీ నేత అరాచకాలే కారణం
-జగన్ రెడ్డి ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల ఆస్తులను కాజేస్తున్నారు -ఆత్మహత్యకు కారకులైన దోషులపై డీజీపీ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సాక్షాధాలతో -పీఎం, కేంద్ర హోం శాఖలకు లేఖ రాస్తా -టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న రాష్ట్రంలో శాంతి భద్రతలతో వెలుగొందాలని శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్న ప్రాంతం ఒంటిమిట్ట. ఆ ప్రాంతంలోను వైసీపీ నేతలు ఎవరిని వదలటం లేదు. గతంలో వైసీపీ నేతల […]
Read Moreకుట్రపూరితంగానే లోకేష్ కాన్వాయ్ ని నాలుగు సార్లు తనిఖీ చేశారు
– మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వయ్ ని మూడురోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారు. లోకేష్ కాన్వాయ్ ని పోలీసులు కుట్ర పూరితంగానే తనిఖీ చేస్తున్నారు. కేవలం టీడీపీ నాయకులు కార్లను మాత్రమే తనిఖీ చేయడం దుర్మార్గం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కారును […]
Read Moreనాసిరకం మద్యంతో సిఎం మహిళల తాళిబొట్లు తెంచాడు
-వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయింది -కుప్పం వచ్చిన ప్రతి సారీ నాకు నూతన శక్తి వస్తుంది -కుప్పంలో నాడు ఇంటికి రెండు ఆవులు ఉండాలి అంటే ఎగతాళి చేశారు -నేడు అదే కుప్పం పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది -వైసీపీకి ఎవరు ఓటు వేసినా సమాజానికి ద్రోహం చేసినట్లే -సిద్దం అంటున్న జగన్ ను ఓడించడానికి జనమంతా సిద్ధం అంటున్నారు – కుప్పంలో మహిళా […]
Read Moreశ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న యువనేత లోకేష్
మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ సోమవారం మధ్యాహ్నం శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన ఈ ఉత్సవంలో నమో లక్ష్మీ నారసింహ నామస్మరణతో మంగళగిరి వీధులు హోరెత్తాయి. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి రథోత్సవంలో భక్తి పారవశ్యం పొంగిపొర్లింది. […]
Read More‘మేమంతా సిద్ధం’ అనే బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చాలి
-బస్సు యాత్రకు ముందే తానిచ్చిన హామీల మోసానికి సమాధానం చెప్పాలి -పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 85శాతం అమలు చేయలేదు -హామీలు అమలు చేయకుండానే 99% చేశానంటూ ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి -అందుకే ‘మేమంతా సిద్ధం’ అనే బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చుకోవాలి -టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఐదేళ్లుగా గడప దాటి బయటకు రాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇప్పుడు బస్సు […]
Read Moreపొన్నూరు వైసీపీలో గ్రూపుల పోరు
పొన్నూరు నుండి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం! గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైకాపాకు తిరుగుబాటు పతాక ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రావి, రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రావి వెంకటరమణ ఎవరు? ఐదు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు 2004 ఎన్నికల్లో మాకినేని పెద్దరత్తయ్యను ఓడించి […]
Read Moreసజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదెపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ… ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేసారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని […]
Read Moreహిందూపురంలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని హత్య చేయడం దుర్మార్గం
-టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అక్కసుతో దారుణం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ప్రతిపక్షాలపై వరుస దాడులు చేయిస్తున్నారు. నిజాయితీగా గెలవడం చేతకాక రౌడీయిజం చేయిస్తున్నారు. ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదు. హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గం, కూటాలపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని వేట కొడవళ్లతో నరికి చంపటం దుర్మార్గం. టీడీపీ […]
Read Moreప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైకాపా అధినేత జగన్ గొడ్డలితో తెగబడితే, వైకాపా కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికీ వైకాపా సైకోల […]
Read More