-రాబోయే 20ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు -చిన్నతరహా పరిశ్రమలతో యువతకు ఉపాధి -కల్పిస్తాంమంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: నేను, ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబుల్ ఇంజన్ మాదిరిగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పైన్ వుడ్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా […]
Read Moreహింసా రాజకీయాల్లో జగన్ రెడ్డిని మించిపోయిన వైసీపీ మూకలు
-పెదకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం -వైసీపీ ఆగడాలు నచ్చక పార్టీ మారితే తప్పెలా అవుతుంది? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అచ్చెన్నాయుడు ఓటమి భయంతో వైసీపీ మూకలు హింసా రాజకీయాలు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారమదంతో టీడీపీ కార్యకర్తపై దాడులు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ కార్యాలయం తగలబడిన ఘటనలో టీడీపీ కార్యకర్తలు కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలపై అక్రమ కేసులు బనాయించారు. […]
Read Moreజగన్ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చీలిక
-ఇండియాలోనే నెం.1 – 420 జగన్మోహన్ రెడ్డి! -ఇన్వెస్టర్లలో నమ్మకానికి 10ఏళ్లు ప్రజాప్రభుత్వం ఉండాలి -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో కులాలను రెచ్చగొట్టారు, ఈసారి కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]
Read Moreబలిపశువు.. రాజు
-నర్సాపురం టికెట్ దక్కని ఎంపీ రాజు – చక్రం తిప్పిన సీఎం జగన్? – వైసీపీ కోవర్టులతో కొత్త పేరు – ఎవరికీ తెలియని శ్రీనివాసవర్మ పేరు తెరపైకి – ఐబీ నివేదికలు ఉత్తిదేనంటున్న బీజేపీ నేతలు – రాజు ఇంటికి పోటెత్తిన అభిమానులు – వెల్లువెత్తిన సానుభూతి – బీజేపీ- జగన్ ఒకటేనని విమర్శలు – బీజేపీని గుడ్డిగా నమ్మారని సానుభూతి – ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కొందరు […]
Read Moreతప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటా
– తాత్కాలికంగా ఓటమిని అంగీకరిస్తున్నా … ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేశా -మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తానో చూస్కో జగన్మోహన్ రెడ్డి – తప్పు చేసిన వారు తమ తప్పులను సరిదిద్దుకుంటారని ఆశాభావంతో ఉన్నాను -లేకపోతే ప్రజలే సరి చేస్తారని మరింత ఆశాభావంతో ఉన్నా -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. నరసాపురం […]
Read Moreప్రకృతి వైద్యంతో మధుమేహ నియంత్రణ
జీవనశైలి మార్పులతో, ఆహార మార్పులు, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు దృష్టి సారించి మధుమేహాన్ని నిర్వహించడానికి ప్రకృతి వైద్యం తోడ్పడుతుంది. మధుమేహం, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి, తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం బరువు తగ్గడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తుంది. అదృష్టవశాత్తూ, ప్రకృతి వైద్యం మధుమేహం నిర్వహణకు సమగ్ర విధానాన్ని అందిస్తుంది. కేవలం లక్షణాలు తగ్గించడం కంటే దాని మూల కారణాలు పరిష్కరిస్తుంది. ప్రకృతి […]
Read Moreనా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి
లావు శ్రీకృష్ణ దేవరాయలు విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలని లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్రంగా ఖండించారు.నా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా వైస్సార్సీపీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు.నాకు ఎటువంటి సభ్యత్వం లేని కంపెనీతో జత కట్టి, ఫోటోలను జోడించి బురదజల్లే వ్యవహారాలు చేయటం సరికాదు.ఒక వైపు అసలు వాస్తవాలు తెల్చేందుకు సిబీఐ విచారణ చేస్తోంది.. నిజాలు బయటకు రాకముందే సంభందం […]
Read Moreకర్మఫలం అనుభవించక తప్పదు!
-అందరూ కాలచక్రంలో బందీలే -దురదృష్టమా? కర్మఫలమా? స్వయంకృతమా? కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత.. డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం దేశానికి కూడా పరిచయం అవసరం లేని పేరు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖపాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూఢీగా చెబుతున్న పేరు. కవిత, కేసీఆర్, శోభల గారాలపట్టిగా పుట్టి, బాగా చదువుకుని […]
Read Moreముగిసిన హక్కుల కమిషన్ మూడేళ్ల ముచ్చట
– చైర్మన్కు స్టెనోగ్రాఫర్ను నియమించని సర్కారు – ఆయన తీర్పులు ఆయనే టైప్ చేసుకున్న జస్టిస్ మాంధాత – మీడియా కథనాలతోనే కారు, డ్రైవర్ సౌకర్యం – సిబ్బందికి భోజనాలు కట్ చేసిన నాటి కర్నూలు కలెక్టర్ – సీఎంఓకు చెప్పినా దిక్కులేదు – నేటితో ముగిసిన చైర్మన్, సభ్యుల పదవీకాలం – ఏపీలో హక్కుల కమిషన్ ఇప్పట్లో లేనట్లేనా? – కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ కమిషన్ లేనట్లే – […]
Read Moreకడప ఎంపీ సీటు ఇవ్వాలంటున్న బీజేపీ?
– రాజంపేటను బీజేపీ వదులుకున్నట్లేనా? – అక్కడ బీజేపీ అభ్యర్ధి ఉంటే ముస్లింలు ఓటేయరని టీడీపీ అభ్యర్ధుల ఆందోళన – దానికితో విజయనగరం తీసుకోవాలంటున్న టీడీపీ – కాపు నేత గేదెల శ్రీనివాస్కు విజయనగరం సీటు? – టీడీపీ జాబితాలో బీజేపీ నేతలకు అవకాశం – బైరెడ్డి శబరి, డాక్టర్ పార్ధసారధి, కృష్ణప్రసాద్కు ఎంపీ సీట్లు – టీడీపీతో సజావుగా సాగుతున్న బీజేపీ సీట్ల సర్దుబాటు – కమలంలోనే కుదరని […]
Read More