– ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్ లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి.జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన […]
Read Moreగవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు.
Read Moreఅనుమానాస్పద లావాదేవీలపై నిఘా
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ రెండు నెలల్లో రూ. లక్షకు మించి జమ, విత్ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి జమ, డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ. 10 […]
Read Moreలోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ.. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ.. నామినేషన్ల ఉప సంహకరణకు 30 […]
Read Moreప్రభుత్వ వాణిజ్య స్థలాల్లో రాజకీయ హోర్డింగులను అనుమతించవద్దు
-రోడ్లప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలి -ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు అనుమతిలేదు… ఉన్నవాటిని చెరిపించేయాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం […]
Read Moreజగన్ అరాచకపాలనతో దెబ్బతిన్న ఎపి బ్రాండ్
-అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారు -మేం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: జగన్ అరాచకపాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్ మెంట్ లో బ్రేక్ […]
Read Moreజగన్ కు, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ గొడ్డలి పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయింది. ఓటమి భయంతో మునయ్యని మట్టుబెట్టారు వైకాపా సైకోలు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. బాబాయ్పై అబ్బాయి […]
Read Moreనారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు
ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు. తనిఖీలకు సహకరించిన లోకేష్. కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు.
Read Moreఐపిఎల్-2024 క్రికెట్ పోటీలకు పటిష్ట భద్రతా
– క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు :కమీషనర్ తరుణ్ జోషి హైదరాబాద్, మహానాడు :మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ త్వరలో జరగనున్న క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి నేరేడ్ మెట్లోని రాచకొండ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీపీలు, ఏసిపిలు సన్ రైజర్స్ […]
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ
-మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హైదరాబాద్, మహానాడు : కేసీఆర్కు బుద్ధిచెబుతూ నీకు అధికార భిక్షపెడితే కళ్లు నెత్తికి ఎక్కాయని మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పిట్టల దొర లెక్క మాట్లాడే రేవంత్ రెండు లక్షల రుణమాఫీ ఎలా చేయగలడాన్నారు. ఎప్పటిలోగా చేస్తారో చెప్పమని డిమాండ్ చేస్తున్నా. కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ఇవ్వాలంటే 30 వేల కోట్లు కావాలి. […]
Read More