మంగళగిరి నియోజకవర్గ సమగ్రాభివద్ధే నా లక్ష్యం!

ఏడాదిలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజి సదుపాయాలు కల్పిస్తా తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు నావద్ద ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజి, పార్కులు, హెల్త్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ […]

Read More

జగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!

యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ… […]

Read More

టీడీపీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి చంద్రబాబు సంతాపం

కుటుంబ సభ్యలకు ఫోనులో పరామర్శ అమరావతి :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతిపట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. గురజాల నియోజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురై నేడు కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోనులో మాట్లాడి పరామర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పదవులతో పాటు, రాష్ట్ర స్థాయిలో నాగేశ్వరరావు నాయకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం […]

Read More

గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత

అనారోగ్య కారణాలతో బాధపడుతూ, నరసరావుపేట లోని మహాత్మా గాంధీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతు జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత..గత 30 సవత్సరాల గా టీడీపీ లో మంచి హోదాలో ఉన్న గుంటుపల్లి నాగేశ్వరావు..

Read More

రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలి

–కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలు -గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను ఖండించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి […]

Read More

రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలి!

*ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారించాలి *మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను యువనేత మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, […]

Read More

ఎమ్మెల్యేగా ఆర్కే చేసిందేమిటి?

*వైసిపి నుంచి బయటకెళ్లి జగన్ మోసం చేశాడన్నాడు *ప్యాకేజి అందగానే జగనంత గొప్పోడు లేడంటున్నాడు *రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ ధ్వజం మంగళగిరి: రెండుసార్లు ఆర్కేని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏం చేశారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గం చింతలపూడి, మంచికలపూడి, కాటంరాజు కొండూరు రచ్చబండ సభలకు హాజరైన యువనేత ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… […]

Read More

తమ్ముళ్ల త్యాగాలకు లోకేష్ తాయిలాలు

– అవకాశాలు కోల్పోయిన వారికి అందలం – పొత్తులో సీట్లు రాని త్యాగధనులకు పదవులు – పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసిన వారి జాబితా – పోలీసు కేసులు ఎదుర్కొన్న వారి చిట్టా సేకరణ – తెరవెనుక ఉండిపనిచేసిన వారి వివరాల సేకరణ – అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ పదవులు – కొందరికి ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, కార్పొరేన్ చైర్మన్లు – జిల్లా స్థాయి నేతలకు డైరక్టర్, మేయర్, […]

Read More

పవన్,బాలయ్య,లోకేష్‌ లపై వైసీపీ నారీ సమరం

– బలమైన అభ్యర్ధులు లేని ఫలితం ముగ్గురు కీలక నేతలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నేతలు లేకపోవడంతో వైసీపీ వారిపై మహిళా నేతలను బరిలోకి దించడం ఆసక్తికరంగా మారింది. జనసేన దళపతి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మహిళలను పోటీకి దించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. దానితో సహజంగా ఆ మూడు నియోజకవర్గాలపై అందరి దృష్టి మళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న […]

Read More

జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి…కుల, మత రాజకీయాలపై పడ్డాడు

-ముస్లింలకు మేలు చేసింది..చేసేది టీడీపీనే -పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్…నేడు మొసలి కన్నీరు – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. -పొత్తు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు పిలుపు అమరావతి : సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య […]

Read More