‘ప్రజాగళం’ విజయంతో జగన్ వెన్నులో వణుకు

-కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది -ప్రధాని సభకు భద్రత కల్పించడంలోనూ కక్ష పూరితంగా వ్యవహరిస్తారా? -డీజీపీ, పోలీసు అధికారులు పక్షపాతవైఖరి మానుకోకుంటే చర్యలు తప్పవు – కొల్లు రవీంద్ర ఒకవైపు ప్రజాగళం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్, మరోవైపు కూటమి బీసీ డిక్లరేషన్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండడంతో జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితోనే […]

Read More

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ

– భువనమ్మ వచ్చింది..భరోసా ఇచ్చింది పేరుతో పాట – పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన టీడీపీ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం పై పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ […]

Read More

గౌతమ్ సవాంగ్ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి

– జగన్ రెడ్డి అవినీతి బురదలో దొర్లుతుంటే మీరు కూడా బురదలో దొర్లుతారా? – జగన్ రెడ్డి వేసే చిల్లరకు కక్కుర్తి పడి మన బిడ్డల ఉద్యోగాలను తెగనమ్ముతారా? • గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటు • అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసింది • ఈ […]

Read More

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్

హైదరాబాద్: బీఆర్‌ఎస్ హయాంలో కవిత అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు […]

Read More

పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన జగన్‌రెడ్డి

-ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన -డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసింది -టీడీపీ నీటి పారుదల రంగంలో చేసిన పనులకు ఎన్నో అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది -పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్ల నిధులు -నిర్వాసితులకు ఇవ్వకుండా దారి మళ్లించారు -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి 100 శాతం నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే ప్రాజెక్టును ముఖ్యమంత్రి […]

Read More

యుద్ధంలో నువ్వు, నీ అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నువ్వు సిద్ధం అని అంటున్నావు. కూటమి నేతలు యుద్ధమని అంటున్నారు. ఈ యుద్ధంలో నువ్వు, నిన్ను నమ్ముకున్న కొంతమంది అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి అని నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం మే 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి నన్ను అక్రమంగా నిర్బంధించి పోలీసుల […]

Read More

మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దుతా!

-స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం -లోకేష్ సమక్షంలో 200మంది టిడిపిలో చేరిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ ప్రముఖ బిసి నేత ఆకురాతి నాగేంద్రం సహా 200 కుటుంబాలు యువనేత నారా లోకేష్ సమక్షంలో సోమవారం ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికి యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేంద్రంతో పాటు గోలి […]

Read More

బీజేపీ,టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ గ్రాండ్ సక్సెస్

• స్వయంగా దేశ ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం,ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది • విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై సీఈసీ చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరి పేట బొప్పాడి సభ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నాతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. లక్షలాదిమంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన […]

Read More

ఒక్క మెసేజ్ తో స్పందిస్తా!

-మంగళగిరి ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేసి చూపిస్తా! -దక్షిణ భారతంలో అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం -ఇక్కడే అందుబాటులో ఉంటా… -బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని మిడ్ వాలీ సిటీ, మంజీరా అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ […]

Read More

మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తా!

-అవకాశమీయండి… అందుబాటులో ఉండి సేవలందిస్తా -తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీలు మంగళగిరి: మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత మంగళగిరి 8వవార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లిన యువనేతకు వారి […]

Read More