– సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం -శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీకొట్టిన డిసియం వ్యాన్ -చేగురు కహ్నా శాంతివనం కు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ గాయని మంగ్లీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుండి వస్తున్న డిసియం వ్యాన్ కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు […]
Read Moreతెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు.
Read Moreసంపద సృష్టించి సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం
*అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం *బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ […]
Read Moreదక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోంది
– గ్రామాలనుంచి పట్టణాల వరకు ప్రతిచోటా మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు లభిస్తోంది ‑ ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400+ సీట్లు దాటడం ఖాయమన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి – లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు – తప్పుచేస్తే, అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా వదిలిపెట్టబోమని మోదీ గారే స్వయంగా చెప్పారన్న కిషన్ రెడ్డి ‑ […]
Read Moreడాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డు అందుకున్న వైఎల్పి
-తెలుగు, హిందీ భాష అభివృద్దిలో యార్లగడ్డ సేవలు అజరామరం -మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుకలు తెలుగు, హిందీ భాషల అభివృద్ది ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అందిస్తున్న సేవలు ఎంచదగినవని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆదివారం […]
Read Moreవైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే
పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మాతాకీ జై… నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీయేకి ఓటు వేయాలి… ఎన్డీయే లోక్ సభ సీట్లు 400 దాటాలి అని తెలుగులో పిలుపునిచ్చారు. […]
Read Moreఓటర్ల కోసం కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఎన్నికల హడవుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజక వర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించు కుంటున్నారు. ఈ నేపథ్యం లోనే తమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను […]
Read Moreజగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు
-రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మూడు పార్టీల పొత్తు -ఎన్డిఎ అజెండా సంక్షేమం, అభివృద్ది, ప్రజా స్వామ్య పరిరక్షణ -దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి వంతమైన నేత మోదీ -మోదీ నాయకత్వంలో దేశం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది -జగన్ 5 ఏళ్ల పాలనకు అన్ని వర్గాలు బలయ్యాయి -జగన్ కు సొంత కుటుంబమే ఓటు వెయ్య వద్దని చెపుతోంది -మోదీ మద్దతుతో రాష్ట్రాన్ని నిలబెడతాం….ప్రజలను గెలిపిస్తాం -అరాచకం […]
Read Moreచిటికెన వేలంత రావణుడు…దించడం ఓ లెక్కా!
బొప్పూడి ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది. అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోంది, దాష్టీకం, దోపిడీతో ఆంధ్ర ప్రజానీకం, అవినీతి నలిగిపోతోంది. అప్రజాస్వామి విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల […]
Read Moreట్రాఫిక్ క్రమబద్దీకరణలో పోలీసుల ఘోర వైఫల్యం
బొప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కి.మీ.ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్. ఏ మాత్రం సహకరించని పోలీసులు, రోడ్లపైనే నిలచిపోయిన లక్షలాది ప్రజలు. పోలీసుల వైఖరిపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు. పోలీసుల నిర్వాకంతో ప్రజాగళం సభా ప్రాంగణం వెలుపల సగానికిపైగా జనం.
Read More