గొడ్డలిపోటు నేతకు ఈ సభద్వారా గుండెపోటు తెప్పించాలి

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్  రాష్ట్రంలో గరళాన్ని నింపుతున్న వ్యక్తికి ప్రజాగళం గుణపాఠం కావాలి. గొడ్డలిపోటు నేతకు ఈ సభద్వారా గుండెపోటు తెప్పించాలి. అబద్దాలపై అబద్దాలు చెబుతూ ముఖ్యమంత్రి అవినీతి పాలన సాగిస్తున్నారు. అబద్దాలకోరు సిఎంను అత్తారింటికి దారేది చెట్టుకింద నిలబెడితే ఆకులు రాలడమేకాదు, చెట్టు కూకటివేళ్లతో పడిపోతోంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అరాచక పాలకుడ్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవద్దా? మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వికసిత భారత్ […]

Read More

రాష్ట్రంలో ప్రతి వర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది

ప్రజాగళం సభలో నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు ప్రసంగం రాష్ట్రంలో ప్రతివర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది. ప్రజాప్రభుత్వంలో యువత, మహిళల కలలకు రెక్కలు తొడుగుతాం. అయిదేళ్లలో ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరించుకుందాం. ఆగిపోయిన అమరావతిని పునర్నర్మించుకుందాం, సువర్ణాంధ్రప్రదేశ్ కు బాటలు వేద్దాం.

Read More

ప్రజాగళం సభ ఎపి రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది

ప్రజాగళం సభలో బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రసంగం గత అయిదేళ్లుగా అవినీతి పాలన కారణంగా ఎపి రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలంటే ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. దేశంలో ఎన్నో కొత్తరాష్ట్రాలు ఏర్పాటయ్యాయి, రాజధాని లేని రాష్ట్రం ఎపి మాత్రమే. అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే. వెనుకబడిన యుపిని అక్కడి సిఎం యోగీ ఆదిత్యనాథ్ […]

Read More

ప్రజాగళం సభకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు

కేవలం గంటవ్యవధిలో నిండిపోయిన 300ఎకరాల సభాప్రాంగణం. జన జాతరను తలపిస్తున్న బొప్పూడి సభా ప్రాంగణం. అభిమాన నేతల రాకతో నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు, ప్రజలు. అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమినేతలు. ఇది కూడా చదవండి: అన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!

Read More

అన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!

కొద్దిసేపటి క్రితం హెలీకాప్టర్ లో బొప్పూడి ప్రజాగళం వేదికవద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు. సాయంత్రం 3.50కి సభావేదిక వద్ద ల్యాండ్ కానున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రం నలుమూలల నుంచి బొప్పూడి ప్రజాగళం సభకు చేరుకుంటున్న టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు, ప్రజలు. సభకు వచ్చే ప్రజలకు మార్గమధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు కల్పించిన నిర్వాహకులు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి చీమలదండులా వేలసంఖ్యలో ప్రజాగళం సభకు చేరుకుంటున్న వాహనాలు. […]

Read More

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత సంబంధాల వల్ల అయినా, ఈ పోరాటాలు మనల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. తక్కువ విలువను […]

Read More

పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదే అని శాస్త్రం చెప్తున్నది. కన్యాదాత దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు […]

Read More

పిల్లలకు కష్టం తెలియకుండా పెంచకండి!

మా పిల్లలు మా మాదిరిగా క ష్టపడకూడదు. కష్టాన్ని తెలియకుండా పెంచాలి అని పెంచితే.. ప్రభుత్వం కోర్టులు కూడా ఏమి చేయలేవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. నిజ జీవితం అంటే.. రెండున్నర గంటల సినిమా కాదు… అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. “మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు […]

Read More

తెలంగాణ, ఏపీ ఆస్తుల పంచాయితీకి తెర

ఢిల్లీ ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం.. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద […]

Read More

సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించగలిగాం

– 59 స్థానాలు బీసీలకే – 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం – వైయస్సార్‌ సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌ ఈరోజు రిలీజ్‌ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంటులకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినది. ఇందులో ఒకే ఒక స్ధానం అనకాపల్లి ఎంపీ ఒక్కటి పెండింగ్‌ పెట్టాం. మిగతావి లిస్ట్‌ అనౌన్స్‌ అయినట్లే. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో […]

Read More