బీఆర్‌ఎస్‌కు దానం షాక్

– ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు – కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే నాగేందర్ – సీఎం రేవంత్‌తో భేటీ ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు. ఒకటి కేసీఆర్ కూతురు కవిత అరెస్టు కాగా.. రెండవది ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కారును కలవవపరుస్తున్నాయి. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నాగేందర్ […]

Read More

విచారణకు కవిత సహకరించాలి

– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈడీ విచారణకు కవిత సహకరించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిసూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. సహకరించలేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని కిషన్‌రెడ్డి అన్నారు. కవితపై కక్ష సాధింపు అవసరం […]

Read More

‘ప్రజాగళం’ సభకు భారీ జనసమీకరణ

– తెలుగుదేశం కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యుల సమావేశం ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి ప్రజాగళం సభకు లక్షాలది మందిని సమీకరించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. చిలకలూరిపేటలో జరుగనున్న ప్రజాగళం భారీ భహిరంగ సభకు మూడు […]

Read More

సువర్ణాక్షరాలతో లిఖించేలా బొప్పూడి “ప్రజాగళం”

-సభను విజయవంతం చేయాలని కూటమి పిలుపు -రేపటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ కాబోతోందన్న నేతలు చిలకలూరిపేట: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 17న చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగళం బహిరంగ సభకు మూడుపార్టీల ముఖ్యనేతల సారధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పనులను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం […]

Read More

ముస్లింలకు తీరని ద్రోహం చేసింది జగనే

-ముస్లింల పథకాల రద్దు చేశాడు…దాడులు చేయించాడు -బీజేపీతో పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలి -చరిత్రలో నిలిచేలా చిలకలూరిపేట సభ -నేతల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి : బీజేపీతో పొత్తు ప్రకటన అనంతరం వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ముస్లింలకు జగన్ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని […]

Read More

ఏపీపీఎస్సీలోని అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి

-ప్రతిష్టాత్మకమైన సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు -సర్వీస్ కమిషన్ లో అక్రమాలతో విద్యార్థుల కలలు నాశనం -హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలి.? -పిన్నమ్మ తాళిబొట్టును తెంచిన జగన్ కు ప్రజలు ఓటేయాలా.? -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -ఏపీపీఎస్సీలో అక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన ముద్దాయి […]

Read More

కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తరలింపు

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి ఈ రోజు రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లి… అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు. ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు […]

Read More

కూటమి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచే ఛాన్స్

– కచ్చితంగా 23 స్థానాలు మాత్రం కూటమివే – వైకాపా పరాజయం తథ్యం – ఒరేయ్… సాక్షి, నీకు ముందే చెబుతున్నా – హంతకుడు పెదనాన్న కొడుకా? – ముత్తాత ఫ్యామిలీ ద్వారా వచ్చిన మనవడా? – నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా, జనసేన, బిజెపి కూటమి 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ […]

Read More

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక

-అటవీ, పర్యాటక శాఖ కలిసి పని చేయాలి -ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం -కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు -ఐఎఫ్ఎస్ ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి -అటవీ శాఖ సమీక్ష లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న […]

Read More

ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు […]

Read More