టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

* ఒక‌ట్రెండు రోజుల్లో ఉత్త‌ర్వులు… * మూడు ల‌క్ష‌ల మందికి ఊర‌ట‌ హైద‌రాబాద్: డీఎస్సీకి ముందే టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో మ‌రోసారి టెట్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థుల నుంచి విజ్ఞ‌ప్తులు రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్ […]

Read More

ఎరిక్షన్ ని గెలిపించండి… అభివృద్ధి చేసే బాధ్యత నాది

-టీడీపీలో చేరిన యర్రగొండపాలెం వైసీపీ నేతలు -పసుపు కండువాకప్పి ఆహ్వానించిన నారా లోకేష్ అమరావతి :- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు పలువురు వైసిపికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉండవల్లి నివాసం వద్దకు రాగా, వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు […]

Read More

పేదరికం లేని మంగళగిరి నా కల

-గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు -ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు -యువనేత సమక్షంలో పార్టీలోకి చేరికలు -మంగళగిరిలో కొనసాగుతున్న వలసల పర్వం! మంగళగిరి : మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న యువనేత నారా లోకేష్ నినాదంతో నియోజకవర్గంలో వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరికి పట్టణం 16, 19, 20వ వార్డులకు చెందిన 75 కుటుంబాలు, ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు టిడిపిలో చేరారు. వారందరికీ […]

Read More

హత్య సంగతి జగన్-భారతికి తెలుసు

– హత్య ఉదయం జరిగితే జగన్ సాయంత్రానికి ఎందుకొచ్చారు? – హంతకులను జగనే కాపాడుతున్నారు – అవినాష్-భాస్కరరెడ్డిని రక్షిస్తున్నది జగనే – మా ఇంట్లోనే శత్రువులున్నారు – కూల్చడంతో పాలన ప్రారంభించిన జగన్ కు పాలించే హక్కులేదు – మంచి పాలకుడు రాష్ట్రానికి రావాలి – నా రాజకీయ అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుంది – వివేకా భార్య సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు రాజకీయ కారణాలతో నా భర్తను హత్య చేశారు. […]

Read More

కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ . ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లకు కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ… […]

Read More

నకిలీ పట్టాలతో ప్రజలను మోసగించేందుకు కొడాలి నాని ప్రయ

– ఎన్నికల అనంతరం దుర్మార్గుడిని వేటాడి అక్రమాలకు తగిన గుణపాఠం – దొంగ పట్టాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఉద్యోగి వినీత్ కు గుణపాఠం తప్పదు – జగనన్న కాలనీలో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హెచ్చరిక జగనన్న కాలనీ భూముల్లో, పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు, ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్నాడు. దొంగ సంతకాలతో పట్టాలు పంపిణీ చేసేందుకు […]

Read More

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

-194 దేశాల జాబితాలో భారత్‌ 134వ స్థానం -భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి -మనిషి ఆయుర్దాయం 67.2 ఏళ్ల నుంచి 67.7కి -జాతీయ ఆదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి పెరిగిందని తెలిపింది. దీంతో […]

Read More

పది పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

– అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష అమరావతి: పది పరీక్షల నేపథ్యంలో భద్రతా చర్యలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. అక్రమాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించింది. అధికారులు సైతం ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది.

Read More

కమిషనర్ల నియామకాన్ని నిలిపివేయలేం

సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిరాకరించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే కోసం కొత్తగా పిటీషన్ దాఖలు చేయాలని, మౌఖికంగా కోరితే పరిశీలించలేమని చెప్పింది. తదుపరి విచారణకు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

Read More

ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు

రానున్న పార్లమెంటు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. వాటిని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏయే రాష్టాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించింది. కాగా శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమేరకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఫేజ్ 1, ఏప్రిల్ 11 91 సీట్లు, 20 రాష్ట్రాలు A.P. (మొత్తం 25), అరుణాచల్ ప్రదేశ్ (2), అస్సాం (5), […]

Read More