1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు 2. రంప చోడవరం – మిర్యాల శిరీష 3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు 4. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ 5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్ 6. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజీర్ 7. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి 8. గిద్దలూర్-అశోక్ రెడ్డి 9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్ 10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి 12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు 13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 14. […]
Read Moreగీతాంజలిని వైసీపీనే హత్య చేసింది
– ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? – తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసీపీనే హత్య చేసింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతాడని, ఆడపిల్ల చావును కూడా శవ రాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి గీతాంజలి మృతిపై చేస్తున్న శవ రాజకీయమే నిదర్శనం. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య అని […]
Read Moreకిడ్నీ నుంచి 418 రాళ్లు తొలగించిన హైదరాబాద్ డాక్టర్లు
-హైదరాబాద్ ఏఐఎన్ యూ డాక్టర్ల ఘనత -కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు -27 శాతం మాత్రమే పనిచేస్తున్న కిడ్నీ -కిడ్నీలో వందల సంఖ్యలో రాళ్లను గుర్తించిన వైద్యులు -పీసీఎన్ఎల్ చికిత్సా విధానం ద్వారా రాళ్ల తొలగింపు -(శివ శంకర్. చలువాది) కిడ్నీలో ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 418 రాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ […]
Read Moreటీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
అమరావతి : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర […]
Read Moreగౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలి
-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి -ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు -సర్వీస్ కమిషన్ ను జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడు -లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం -ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారు -రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో 5 ఏళ్ల […]
Read Moreఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్
– హైకోర్టు తీర్పు చెంపపెట్టు – 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు – 49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేసిన వైసిపి గ్యాంగ్ – ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేసిన జగన్ – నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ సర్కారు – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా […]
Read Moreథూ..యాక్.. ఇదేం రాజకీయం?
– అప్పుడు బాబాయ్ గొడ్డలి.. ఇప్పుడు సోషల్మీడియా గీతాంజలి – ఎన్నికల ముందే శవరాజకీయాలు ఎందుకు? – గీతాంజలిది హత్యా?ఆత్మహత్యా? – ఆమెను రైలు నుంచి తోసిందెవరు? – సీసీ టీవీలు స్వాధీనం చేసుకోలేదేం? – ఆమెను వైసీపీ సోషల్మీడియా ఆఫీసుకు తీసుకువెళ్లేదెవరు? – బతికున్న వీడియోతో రహస్యం బట్టబయలు – గత ఎన్నికల ముందు వివేకా హత్యతో సానుభూతి – ఇప్పుడు గీతాంజలి సానుభూతిలో ‘సోషల్’ మాయ ( […]
Read Moreకాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న సీఎం మహిళా సాధికారత మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బస్సులలో మహిళను రప్పించి రాజకీయ ప్రసంగం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అన్నారు. మహిళలను టాటా, బిర్లా, ఆదాని, అంబానీలతో పోటీపడేటట్లు చేస్తానన్నారు వీటి మాట దేవుడెరుగు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు వంద రోజులలో ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయలు బ్యాంక్ […]
Read Moreబీజేపీకి రేవంత్ రెడ్డి గులాం చేస్తున్నాడు
– కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండా – కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు – కోటిమందిని కోటీశ్వరులను చేయడం తరువాత సంగతి .. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండి – రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తున్నాడు – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయపార్టీలు పాడిన పాటే పాడుతున్నాయి .. పదేళ్లలో తెలంగాణకు చేసిన, కోరిన మేలు గురించి ఒక్కసారి […]
Read Moreమహిళల కోసం టీడీపీ ‘కలలకు రెక్కలు’ పథకం
– టీడీపీ సూపర్ సిక్స్లో మహాశక్తి కార్యక్రమంతో మహిళా సంక్షేమం – మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడ (గొల్లపూడి): మహిళల కోసం సరికొత్త పథకం ‘కలలకు రెక్కలు’ పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర […]
Read More