విశాఖ : అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ కు నిరసనల సెగ ఎదురవుతుంది. విశాఖలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మాకు కొత్త హామీలు ఇవ్వనవసరం లేదు.. ఇచ్చిన హామీలను అమలు చేస్తే చాలని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మాకు.. ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్ ఉద్యోగల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు.
Read Moreబ్రోకర్ పనులు చేసేందుకే సజ్జలను సలహదారుగా పెట్టారు
-అభ్యర్ధుల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేసిన సజ్జల -సజ్జల చీకటి మాఫియాను వెలుగులోకి తెచ్చిన వైసీపీ నేత మల్లెల రాజేష్ -అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్ రెడ్డి -టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి తెరలేపారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారు. ఒక వైపు […]
Read Moreదొంగ పట్టాలిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు
-పేదలను పట్టాల పేరుతో మోసం చేస్తే సహించం -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక -పేర్ని నాని ఇచ్చిన దొంగ ఇళ్ల పట్టాలపై టీడీపీ ధర్నా -మచిలీపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తన కుమారుడిని అందలం ఎక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. మచిలీపట్నం ఎమ్మార్వో ఆఫీస్ లో అర్ధరాత్రి వరకు కూర్చొని […]
Read More18 తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్?
సార్వత్రిక ఎన్నికల నోటిపికేషన్ ఈ నెల 18 తర్వాతనే వచ్చే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు అంటున్నారు. ఎన్నికల ఫై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ లో కోరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక కమిషనర్ రాజీనామా చేయడం ప్రధాన కారణం తెలుస్తోంది.ఈ నెల 14 న నూతన కమిషనర్ నియామకం ఎంపిక తర్వాత జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17 న […]
Read Moreపరువునష్టం కేసులో స్మృతి ఇరానీకి ఊరట
లఖ్నవూ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్2022, అక్టోబర్ 21న వేసిన పరువు నష్టం దావా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ వర్తికాసింగ్ అలహాబాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా తాజాగా అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. వర్తిక పిటిషన్ ను అలహాబాదు హైకోర్టు తిరస్కరించింది. స్మృతి ఇరానీ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్న క్రమంలో పిటిషనర్కు కాంగ్రెస్ పార్టీతో, […]
Read Moreఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత టిడిపిది
-బ్రాందీ షాపుల వద్ద టీచర్లకు డ్యూటీలు వేయటం దుర్మార్గపు చర్య ఉపాధ్యాయులను అగౌరవ పరుస్తూ కరోనా సమయంలో బ్రాందీ షాపుల వద్ద వైసిపి ప్రభుత్వం డ్యూటీలు వేయటం ఎంతో బాధాకరమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గంగినేని కళ్యాణ మండపం నందు మంగళవారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం […]
Read Moreనరసరావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
-టీడీపీ కార్యకర్తల పై రాళ్ల,సీసాలతో మూకుమ్మడిగా దాడి -టీడీపీ శ్రేణులకు గాయాలు -టీడీపీ కార్యకర్తలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నరసరావుపేట పట్టణంలో స్థానిక 05 వార్డ్ క్రిస్టియన్ పాలెంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగ పడుతున్నారు.మంగళవారం సాయంత్రం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవింద బాబు,టీడీపీ కార్యకర్తలు వార్డులలో పర్యటిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు,నాయకులే లక్ష్యంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయి మూకుమ్మడిగా రాళ్ల,సీసాలతో దాడి […]
Read Moreతోక ముడిచిన స్టేట్ బ్యాంక్!
గత ఆరేళ్లుగా, మూడో కంటికి తెలియకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వేలాది కోట్లు సమర్పించుకుంటున్న వారి వివరాలు, అవి అందిపుచ్చుకున్న పార్టీల జాతకాలను వెల్లడి చేయాల్సిందేనని, ఈ తతంగానికి నోడల్ బ్యాంక్ గా వ్యవహరిస్తున్న స్టేట్ బ్యాంక్ ను సుప్రీం కోర్టు, గత నెల 15 న ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరో తేదీ లోగా ఆ పని చేయవలసి ఉన్న స్టేట్ […]
Read Moreశిద్దాకే దర్శి వైసీపీ టికెట్?
– ఫలించిన చెవిరెడ్డి ఒత్తిడి? – బాలినేని మద్దతు కూడా శిద్దాకే – బూచేపల్లికి జగన్ ఝలక్ – తాజాగా జగన్ను కలిసిన శిద్దా ( అన్వేషి) ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ అంతర్గత రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా వైసీపీకి టికెట్ బూచేపల్లి సుబ్బారెడ్డి తనయుడు శివప్రసాదరెడ్డికే ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే మాజీ మంత్రి, అక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శిద్దా […]
Read Moreనచ్చేశావ్ పవర్ స్టార్!
(రవికుమార్) అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్! అతను చాలా మందికి అర్ధం కాడు! అందరిలెక్క అతనికి నిజ జీవితంలో, అందునా రాజకీయ రంగంలో నటించడం రాదు! సహజంగానే సిగ్గరి! కెమెరా ముందు కూడా చాలా సార్లు సిగ్గుతో మొహమాటపడి కొంత గ్యాప్ తీసుకుని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి! అతనంతే భ్రమల్లో ఉండడు! వాస్తవంలో జీవిస్తాడు, జీవిస్తుంటాడు! అందుకే అంత ఈజీగా అర్ధం కాడు! ఎక్కడ హెచ్చాలో, […]
Read More