మత్స్యకారులకు తోడుగా ఉంటాం

-మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ -ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు -సీఎం జగన్‌ మోహన్ రెడ్డి బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్‌ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో […]

Read More

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా

– ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగంకలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం అమరావతి: తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా […]

Read More

మైనారిటీ క్రిస్టియన్స్ పరిరక్షణే టిడిపి కర్తవ్యం

* జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు * అర్హులైన పాస్టర్ల అందరికీ గౌరవ వేతనం * దళిత ఎస్సి స్టేటస్ ఇవ్వనున్న పార్టీ * క్రిస్మస్ కు క్రిస్మస్ కానుకలు * చర్చిల నిర్మాణానికి సాయం * ఆస్తులు కాపాడుకోవడమే జగన్ లక్ష్యం * బిజెపికి దొంగచోటుగా మద్దతు ఇచ్చింది వైసిపి * ధైర్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలిపింది టీడీపీ * క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బంది […]

Read More

రాష్ట్రంలో జగన్ పాలన అంతానికి చిలకలూరిపేట సభే నాంది

– జగన్‌ ఒక విఫల సీఎం – చిలకలూరిపేట సభ ఏర్పాట్లపై చంద్రబాబు, లోకేశ్ సమీక్ష, పాల్గొన్న ప్రత్తిపాటి చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభతో సీఎం జగన్‌ పాలన అంతమవడానికి నాంది అవుతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఓ మైలురాయిగా ఈ సభ నిలిచిపోనుందని తెలిపారు. బుధవారం ఉదయం 9.32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయనున్నట్లు […]

Read More

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌

– ఈసీతో గూగుల్‌ జట్టు సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? […]

Read More

ఈ ఏడాది సింగరేణిలో 1900 ఉద్యోగాల భర్తీ

-నూతన గనుల ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి -సింగరేణిలో బీసీ లైజన్ ఆఫీసర్ నియామకం -సింగరేణి ద్వారా మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు -సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ప్లాంటు కు త్వరలో శంకుస్థాపన -రామగుండం బీ పవర్ ప్రాజెక్టు స్థానంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్… -సింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణంపై పరిశీలన -సింగరేణిని కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత మాదే -సింగరేణి […]

Read More

గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం

– శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్.ఐఆర్ నమోదు […]

Read More

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.. కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే బిజెపి ఎంపీ ఎలక్షన్ లో మాధవి లతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read More

బీజేపీ… అటునుంచి ఇటు…

ఆంధ్రప్రదేశ్ లో గత ఆరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను నిర్ద్వందం గా, ఏకపక్షం గా, నిర్మొహమాటం గా, ప్రత్యక్షం గా పరోక్షంగా గా సమర్థిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం…. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా వదిలేసింది. వదిలేయడం తో పాటు, తనకు పుట్టు రాజకీయ, సామాజిక ప్రత్యర్థి అని జగన్మోహనరెడ్డి భావించే చంద్రబాబు నాయుడు తో జతకట్టింది. ఇది కలయో… వైష్ణవ మాయో… జనానికి అర్ధం కానంత పొలిటికల్ […]

Read More

ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం

– ఒకే పని పేరుతో మూడు, నాలుగు సార్లు బిల్లులు. పనులు చేయకుండానే వందల కోట్ల ప్రజల సొత్తు స్వాహా – రైతులు చందాలు వేసుకుని చేసుకున్న పనులకు కూడా బిల్లులు చేసేసుకున్న వైసీపీ నేతలు -ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.300 కోట్లకు పైగా స్కామ్ – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీలైన శ్రీధర్, నిరంజన్ రెడ్డిల పేరుతో బిల్లుల డ్రా -ఒక్కసారి బిగిస్తే రెండు దశాబ్దాలు పాటు […]

Read More