– జగనే ఎందుకు కావాలంటే? అనే పుస్తకంపై చర్చించేందకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? – డబ్బులు నలుగురు పెద్ద రెడ్ల జెబుల్లోకి వెళ్ళాయి – తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు అబద్ధం, మోసం అనేవి జగన్ రెడ్డికి రెండు కళ్ళు. చేసే ప్రతీ పనిలో మోసం, మాట్లాడే ప్రతీ మాటలో అబద్ధం ఉంటుందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర […]
Read Moreతెలంగాణ అభివృద్ధి కోసం రూ.10లక్షల కోట్ల ఖర్చు
– నరేంద్రమోదీ కి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ నాయకుడు లేడు – బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదు – సోషల్ మీడియాలో ఐక్యమత్యంతో పని చేయాలి – సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వచ్చే ఏప్రిల్ మే నెలలో దేశం మొత్తం పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో, […]
Read Moreరేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా
– ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ పై విమర్శలు చేయాలి – కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే – ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరక లేదు – కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదు – సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం. సోషల్ మీడియా […]
Read Moreనేను కావాలనే యాదాద్రిలో చిన్న పీట మీద కూర్చున్నా
-ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు – నేనెవరికో తల వంచే వాడిని కాదు – డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా – ఈ ప్రభుత్వం అనవసరంగా దుబారా ఖర్చులు చేయదు – హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అతిథి గృహానికి శంకుస్థాపన లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – యాదాద్రి దేవాలయంలో నిన్న జరిగిన ఘటనపై […]
Read Moreఅసైన్డ్ భూముల్లో అక్రమాలంటూ చంద్రబాబుపై కేసు పెట్టడం దుర్మార్గం
• దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్న దళిత ద్రోహి జగన్ రెడ్డి • రాజధానికి భూములిచ్చిన దళిత రైతులకు కనీసం కౌలు, పెన్షన్ ఇవ్వలేని అసమర్ధుడు జగన్ రెడ్డి -తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ దళిత ద్రోహానికి జగన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని, ఐదేళ్లలో దాదాపు 14 లక్షల ఎకరాల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్న […]
Read Moreస్టడీ హాల్ ఏర్పాటు చేస్తా
– అధ్యాపకుల తీసుకొచ్చి వారికి శిక్షణ ఇప్పిస్తా – జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ కేలండర్ కూడా విడుదల చేయలేదు – టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి సుమారు లక్ష రూపాయల విలువ గల కాంపిటీటివ్ బుక్స్ ను పంపిణీ చేసిన కొలికపూడి -టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాల కోసం వారికి కావలసిన పుస్తకాలను పంపిణీ చేసిన తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు […]
Read Moreమరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
● 51కి చేరిన వందేభారత్ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్లను ప్రధాని నేడు వర్చువల్గా […]
Read Moreఎస్సీల చేతుల్లో బడితపూజ తప్పదు
– చంద్రబాబు నాయుడుపై అసైన్డ్ భూముల కేసు స్టంట్ – దళితుల అసైన్డ్ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి – తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేసేముందు నిప్పుకు చెదలు పట్టదని గ్రహించాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు… […]
Read Moreజగన్ రెడ్డి ప్రచార పిచ్చిలో భాగంగా ఓ నిండు ప్రాణం బలైంది
– జగన్ రెడ్డి పాలనలో తల్లికీ, చెల్లికే రక్షణ లేకుండా పోయింది – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి వైసీపీ ఫేక్ ప్రచారాలతో ప్రజలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. గీతాంజలి హత్యను శవ రాజకీయాలు చేస్తూ ఆ రక్తపు మరకను టీడీపీ-జనసేనకు అంటించడం దుర్మార్గం. అమాయకపు ప్రజలతో సంక్షేమ పథకాల గురించి అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారు. ఈ నెల 7వ తారీఖున ప్రమాదానికి గురైన వైసీపీ […]
Read More2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ ప్రభంజనం
-నవశకానికి నాంది పలికేలా చిలకలూరిపేట సభ -రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు రేపు ఉదయం 9.30 గంటలకు బొప్పూడిలో భూమిపూజ -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 17వ తేదీ సభపై కమిటీ సభ్యులతో లోకేష్ సమావేశం అమరావతి : నవశకానికి నాంది పలికేలా ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా […]
Read More