• మార్చి 25 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు • మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు • 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో నిర్వహణ • విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి విజయవాడ,12 మార్చి 2024: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స […]
Read Moreసీఎం పదవికి రాజీనామా చేసిన ఖట్టర్
-హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తుకు బీటలు -ఆసక్తికరంగా హర్యానా పాలిటిక్స్ లోక్సభ ఎన్నికల ముంగిట హర్యానా రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ-జననాయక్ జనతా పార్టీ కూటమిలో చీలికలు రావడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అంతే కాకుండా ఖత్తర్ బాటలోనే ఆయన క్యాబినెట్ […]
Read Moreరక్షణ కోసం సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్
-జగన్ నుంచి నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది -సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని వినతి -ఎంపీ అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి మరో పిటిషన్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించేలా ఆదేశించాలని అందులో పేర్కొనడం జరిగింది. తన కుటుంబానికి […]
Read Moreగెలుపు గుర్రాలకే టికెట్లు
పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు – సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ – బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ – 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు – బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ – బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన – అదనంగా మరో అసెంబ్లీ కేటాయించిన టీడీపీ – మొత్తం 8 పార్లమెంటు, 31అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ – […]
Read Moreబీజేపీలో సీట్ల ట్విస్ట్
-మళ్లీ మారిన జాబితా – కొత్తగా తెరపైకి విజయనగరం, తిరుపతి? – హిందూపురం, రాజంపేట, ఏలూరు మాయం? – రాజమండ్రి, అరకు, అనకాపల్లి, నర్సాపురం, తిరుపతి, విజయనగరంలో బీజేపీ పోటీ? – జనసేన నుంచి బీజేపీకి మరో ఎంపీ సీటు దక్కే చాన్స్? – రెండో ఎంపీ సీటుకు జనసేనలో కనిపించని బలమైన అభ్యర్ధి – పొత్తుల్లో పవన్ పెద్దన్నపాత్ర – ముస్లిం జనాభా కారణంతో హిందూపురం రాజంపేట స్థానాలు […]
Read Moreఎంపి లావు, ఎమ్మెల్యేగా జివి ఆంజనేయుల గెలుపే మా ధ్యేయం
గుంటూరులో వినుకొండవాసుల ప్రతిజ్ఞ గుంటూరు, మహానాడు న్యూస్: రాజకీయం అంటే తొడలు కొట్టడాలు బూతులు తిట్టడాలు కాదని పాజిటివ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజాభిమానం పొంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సోమవారం గుంటూరులో జరిగిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహానాడు మీడియా సంస్థల ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా […]
Read Moreబీజేపీ ఎంపీ అభ్యర్ధులు ఖరారు
– రాజమండ్రి నుంచి పురందేశ్వరి – హిందూపురం నుంచి సత్యకుమార్ – ఏలూరు నుంచి సుజనా చౌదరి – అనకాపల్లి నుంచి సీఎం రమేష్ – అరకు నుంచి కొత్తపల్లి గీత – రాజంపేట నుంచి కిరణ్కుమార్రెడ్డి – బీజేపీకి పెరిగిన అసెంబ్లీ సీట్లు – 6 నుంచి 9 లేదా 10 అసెంబ్లీ సీట్లు? – జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లు […]
Read Moreఇక ‘పంఖా’ హవా పడకేసినట్లే!
ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి తోడయింది కాబట్టి.. రాగల ప్రమాదాన్ని తెలివైన మీడియా అధిపతులు గ్రహించడానికి, పెద్దగా సమయం పట్టదు. రేపటి నుంచి సర్వేలో పేరుతోనో, టీడీపీ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానో తమ ‘ముందస్తువిధేయత’ సంకేతాలు పంపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకూ వైసీపీ భజనబృందంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఇలాంటి మీడియా అధిపతులు, ‘అవసరాల కోసం’ తాత్కాలిక సభ్యత్వం తీసుకున్న మీడియా అధిపతులు, ఇక తమ దారి […]
Read Moreఇది కదా.. పెళ్లంటే!
పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర. అన్నీ బఫేలే! అసలు చాలామందికి నేలమీద కూర్చుని నింపాదిగా అరటాకు భోజనము చేసేంత […]
Read Moreమన చుట్టూ ఏడు అద్భుతాలు
మన చుట్టూ మనకు తెలియకుండా.. మనం గ్రహించలేని ఏడు అద్భుతాలు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అందుబాటులో ఉన్న ఆ అద్భుతాలను, మనిషి సద్వినియోగం చేసుకుంటున్నాడా? దుర్వినియోగం చేసుకుంటున్నాడా?.. చూద్దాం. 1 . తల్లి మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి… మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన…తల్లి మొదటి అద్భుతం. 2 . తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై […]
Read More