( మార్తి నుబ్రహ్మణ్యం) ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కలవడంపై బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ ఇంకా ఆగలేదు. ఒకప్పుడు మోదీ అడగకపోయినా ఎగబడి పార్లమెంటులో బిల్లులను ఆమోదించిన గులాబీదళాలు.. ఇప్పుడు అదే ప్రధానిని ఒక సీఎం కలవడంపై గత్తర చేయడమే వింత. మోదీకి శాలువా కప్పి సగం సాగిలబడిన కాళేశ్వరరావు, ఇప్పుడు ఆ స్థానంలో నిలబడ్డ రేవంత్ కలవడాన్ని పరిహసించడం రోత. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే […]
Read Moreబీజేపీకి 8 ఎంపీ-10 అసెంబ్లీ సీట్లు?
– ఖరారైన పొత్తు? – అమిత్షా, నద్దాతో బాబు-పవన్ భేటీ – గెలిచే గుర్రాలకే సీట్లు – వైసీపీ లాభపడకుండా ముందు జాగ్రత్త – ఎన్డీఏ భేటీకి బాబు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ-బీజేపీ పొత్తు తుది అంకానికి చేరుకుంది. కేంద్రహోంమంత్రి అమిత్షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేనాధితి పవన్ కల్యాణ్ .. తొలుత అమిత్షాతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దాతో భేటీ అయ్యారు. వీరి […]
Read Moreవిద్యార్థుల తరఫున నాగశ్రావణ్ పోరాటం స్ఫూర్తిదాయకం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు – దౌర్జన్యంగా నిరాహార దీక్ష భగ్నం చేయడంపై విమర్శలు – విద్యార్థులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని ధ్వజం విజయవాడ: విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల కోరుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు ఖండించారు. […]
Read Moreతెనాలిలో పెమ్మసాని తొలి అడుగు
– తెనాలి ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని ‘జగన్ గారు చూశారా ఈ ప్రభంజనాన్ని! తెనాలిలో పడ్డ ఈ తొలి అడుగుతో ఇక మీ ప్రభుత్వానికి తకధిమి తకధిమి ఆట మొదలైనట్టే.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టిడిపి – జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురువారం తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. […]
Read Moreఅరాచక పాలనను అంతమొందించాలి
– మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు – బొల్లా దుర్మార్గాన్ని తరిమికొట్టడమే లక్ష్యం – మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడం లక్ష్యంగా టిడిపి శ్రేణులు పనిచేసే ప్రజల్లో చైతన్యం నింపాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన శంఖారావం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాన్ని, […]
Read Moreపీవీపీ అభ్యర్ధిత్వంపై కమలంలో సమరం?
– బెజవాడ బీజేపీ బరిలో పీవీపీ? – అమిత్షా తనయుడి మద్దతు? – ఇంకా వైసీపీలోనే పీవీపీ – వ్యతిరేకిస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన క్యాడర్ – పీవీపీకి బీజేపీ పెద్దల తెరచాటు మద్దతు? – పీవీపీకి సీటు ఇస్తే పనిచేయమంటున్న బీజేపీ-టీడీపీ శ్రేణులు – పొత్తులో వచ్చినా ఓటు బదిలీ కాదని స్పష్టీకరణ -బీజేపీ-వైసీపీ మ్యాచ్ఫిక్సింగ్ అనుమాలకు బలం చేకూరుతుందని ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా […]
Read Moreస్పెషల్ డ్రైవ్ తో ధరణి భూసమస్యలు కొలిక్కి
– ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం – రెవెన్యూ సిబ్బంది కి అభినందనలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల […]
Read Moreజగన్ కు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు
-అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం -పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండివచ్చిన వ్యక్తి జగన్. మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి…ఇసుకలో ఎలా డబ్బులు లోపేలో ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెల్లిన తనకు విజన్ ఉంది అంటున్నాడు. విశాఖ వెళ్లి మళ్లీ సిద్ధం అంటన్నాడు..మీకు ప్రజలు అంతిమ యాత్ర సినిమా […]
Read More38 ఎకరాల అప్పగింతకు చొరవ చూపించాలి
– మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి కి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి హైదరాబాద్ : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాలు అప్పగింతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చొరవ చూపించాలని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ […]
Read Moreవైసీపీకి నేను మూర్ఖుడిని
-షర్మిలనే తనకు రక్షణ లేదని చెబుతుంటే ప్రజలకెలా రక్షణ ఉంటుంది? -బాబాయిని ఎవరు చంపారు? -టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ -మడకశిర శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నేను ఇక్కడకు రాలేకపోయాను, క్షమించండి. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మర్రిమాను ఉన్న […]
Read More