-బాబు హయాంలోని ఐదేళ్ల అప్పును జగన్ ఏడాదిలోనే చేశారు -ఫిర్యాదులు చేస్తే చంపేస్తారా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసిన అప్పులను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. పైగా చంద్రబాబు నాయుడు కంటే తామే తక్కువ అప్పులను చేశామని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, వైకాపా నాయకులు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. గురువారం […]
Read Moreఅక్కచెల్లెమ్మలకు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం
-చేయూత కాదు….జగన్ రెడ్డి చేతివాటం -ఆర్థిక సాయం పేరుతో అక్కచెల్లెమ్మలను నమ్మకద్రోహం -45ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ. 3 వేల హామీకి తూట్లు – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాటల్లో నా అక్కచెల్లెమ్మలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి చేతల్లో వారిని నట్టేట ముంచుతున్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో చేయూత పథకం 4వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను […]
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ
– తాజా మార్గదర్శకాల పై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, మార్చి7: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న […]
Read Moreసాయి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రఘువీర్ రెడ్డి
చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయి బాబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు, టి .పి.సి.సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దేవరకొండ లో యువజన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళ్తు మార్గ మధ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు.. అనంతరం ఆలయకమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా […]
Read Moreపెరుగుతున్న ధరలు.. పరుగులు తీస్తున్న జీవితాలు
అందరు వెతికేది Exctra income కోసమే. ఇదే బాటలో తెలుగు మహిళ ఫౌజియా జోమోన్ స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టింది . విజయం సాధించింది . స్టాక్ మార్కెట్ అంటేనే నష్టపోతామని భయపడే ఈ రోజుల్లో సరైన అవగాహన- క్రమశిక్షణ ఉంటే దీంట్లో విజయం సాధించడం సాధ్యమే అని నిరూపించిన మహిళ. ప్రతి మహిళ ఎంత చదువుకున్న అమ్మ అయ్యాక పిల్లల బాధ్యత అనే ఒక్క మెట్టు దగ్గర […]
Read Moreభారీ మెజార్టీయే మనందరి లక్ష్యం
– యువజన కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిది – నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యూత్ కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు […]
Read Moreమహిళా శక్తికి మహాభివందనం
-మహిళా జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం -మహిళలను ఘనంగా సన్మానించిన జీవి దంపతులు -మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఆవేదన -మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: సృష్టికి మూలం స్త్రీ..ఆమె శక్తి యుక్తులు అపారం..ఆమె లేకుంటే గమ్యం, గమనం లేదు.. మానవాళికి జీవం జీవితమే లేదు.. అందుకే ఆమెకు శతకోటి వందనాలంటూ పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]
Read Moreకోటి వేల్పుల అండ … కోటప్పకొండ
– మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం (వాసిరెడ్డి రవిచంద్ర) నరసరావుపేట: ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం దేశంగురించి తెలియని వారు ఉండరు. దేశంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో కోటప్పకొండ ఒకటిగా విరాజిల్లుతోంది. త్రికూటాచలం నామస్మరణ తో మోక్షం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావనకృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద,కొండకావురు మధ్యగల పర్వత రాజే ఈ త్రికూటాచలం. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని […]
Read Moreవైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలా పోలీసులు
మీరు పోలీసులా… వైసీపీ కార్యకర్తలా? జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పోలీసులు జీతం తీసుకుంటుంది ప్రజలు కట్టే పన్నుల్లోంచి వైసీపీ నేతల అక్రమ సంపాదనలోంచి కాదని పోలీసులు గుర్తించాలి. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని పోలీసులు తెలుసుకోవాలి. జనసేన సిబ్బంది ఇళ్లపై పోలీసుల సోదాలు కక్ష సాధింపే. ఓటమి భయంతో వైసీపీ వికృతచేష్టలు. జనసైనికుల , వీరమహిళల కళ్ళల్లో భయం చూడాలనుకోవటం భ్రమే. వైసీపీ ఎలాంటి యుద్ధం […]
Read Moreఒక్క రూపాయి నిధులు తీసుకురాని దద్దమ్మ ఎమ్మెల్యే బొల్లా
-ఎమ్మెల్యే బొల్లా నంబర్ వన్ చీటర్ -161 కోట్ల త్రాగునీటి పథకం పూర్తి చేయలేని అసమర్ధ ఎమ్మెల్యే బొల్లా -దొండపాడు చెరువు నుండి కలుషిత నీరు సరఫరా -ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న బొల్లా -అమాయకుల ప్రాణాలు తీసిన బ్రహ్మనాయుడు –టిడిపి హయాంలో నిలిచిపోయిన పనులు చేసి గఫ్ఫాలు కొడుతున్న నటబ్రహ్మ -అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం -దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నేతలు జీవి, మక్కెన సవాల్ పల్నాడు […]
Read More