మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదిదే

– దేశంలో మహిళలకు 11 కోట్ల టాయిలెట్లు – సికింద్రాబాద్ సఖి నివాస్ మహిళా వసతి గృహం ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహేంద్ర హిల్స్ లో అయిదు కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ తో పాటు క్రీడా ప్రాంగణాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంక్షేమం సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు..సికింద్రాబాద్ కంటోన్మెంట్ […]

Read More

ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా

-పదేళ్ల బీఆరెస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష -ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం -కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం -ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. -ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. కేంద్ర, […]

Read More

చదువు మీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి

– కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నాం – ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనే – మీరా కుమారిని తెలంగాణ ఎప్పుడూ గుర్తుచేసుకుంటుంది. – డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో […]

Read More

రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా

విద్యుత్ సరఫరా లో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ […]

Read More

17 న చిలకలూరిపేటలో నభూతో అనేలా భారీ బహిరంగసభ

-చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 10లక్షల మంది సమక్షంలో భారీ సభ -చంద్రబాబు- పవన్ కల్యాణ్ లు సభ సాక్షిగా ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు -ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను అధినేతలు ప్రకటిస్తారు -సభకు టీడీపీ శ్రేణులు, జనసైనికులు,వీరమహిళలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి -ప్రజల ఆశీర్వాదబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన పార్టీలను విడదీయడం వైసీపీ తరం కాదు -ఇరుపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు […]

Read More

వెలిగొండ సభలో దళిత నాయకులను వేదిక పై నుంచి సీఎం దించేయడం నేరం

– దళిత వ్యతిరేకి జగన్ ను నమ్మొద్దు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు .. జగన్ దళిత వ్యతిరేకి జగన్ దళిత వ్యతిరేకి. […]

Read More

చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలం

బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని అన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడి విడిగా […]

Read More

రేవంత్ ది ఉన్మాద భాష

-పాలమూరు బిడ్డవు కాదు .. చంద్రబాబు పెంపుడు బిడ్డవు -ఆకలిచావులు, ఆత్మహత్యలపై రేవంత్ కు ఉన్న ఆర్తి ఏంటి ? -పాలమూరులో ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడం విధ్వంసమా ? -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమొటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి. పదే పదే పాలమూరు బిడ్డను […]

Read More

కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు

కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రెగ్యులరైజేష న్ ఉత్తర్వులు ఈరోజు నుంచి ఇవ్వడం మొదలయ్యాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలోని 360 మందిని ఎం పి హెచ్ ఈ లను జీవో ఎంఎస్ నెంబర్ 31, జీవో ఎంఎస్ నెంబర్ 30 ద్వారా 1562 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మిగిలిన ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వస్తాయి. రెగ్యులరైజేషన ప్రక్రియ […]

Read More

జగన్ ది దరిద్రపు పాదం

-ప్రిజనరీ జగన్ కు విజన్ ఉందంట – జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా -ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి -నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది -బాబాయిని లేపేసింది ఎవరు? -100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి -బీసీల బ్యాక్ బోన్ విరగ్గొట్టాడు సైకో జగన్ -హలో ఏపీ.. బైబై వైసీపీ -హిందూపూర్ శంఖారావం […]

Read More