భర్తను కుటుంబం నుంచి వేరుపడాలని కోరడం క్రూరత్వమే

-ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు -కుటుంబానికి దూరమవ్వాలంటూ భార్య కోరుతోందని కోర్టును ఆశ్రయించిన భర్తకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు కుటుంబం నుంచి వేరుపడి జీవించాలని భర్తను భార్య కోరడం క్రూరత్వంతో సమానమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే భార్య తన ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడాన్ని క్రూరత్వంగా చెప్పలేదని న్యాయస్థానం పేర్కొంది. భవిష్యత్ బాధ్యతలను పంచుకోవాలనే ఉద్దేశం వివాహంలో దాగి ఉందనీ…. భర్త, ఇంటి పనులు […]

Read More

వైసీపీకి షాక్… తన పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఆసక్తికరంగా మారుతున్నాయి. జంపింగులు జోరుగా సాగుతుండడంతో ఎప్పుడు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టికెట్ దక్కకపోవడమే కారణమా? గత ఎన్నికల్లో ఆమె పోటీ […]

Read More

లోక్ సభకు జనసేనాని?

– కాకినాడ లేదా బందరు నుంచి పోటీ? – బందరులోనే గెలుపు ఖాయమంటున్న జనసైనికులు – అసెంబ్లీకీ పోటీ? – పిఠాపురంలో పోటీపై మొగ్గు? -పవన్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్న నాగబాబు – అసెంబ్లీని ఎంచుకొంటే డిప్యూటీ సీఎం -ద్విముఖ వ్యూహాలతో పవన్ అడుగులు ( మార్తి నుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ లోక్సభకు బరిలో దిగుతున్నారా? చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?… మళ్లీ అసెంబ్లీ స్థానానికీ […]

Read More

కెసిఆర్ .. నీకు దమ్ముంటే టచ్ చేసి చూడు

-నేను బాధ్యత అందరి ముందే మోదీని కలిసిన -నీ లెక్క తలుపేసుకుని కాళ్లు మొక్క లేదు -దేశ ప్రధానికి గౌరవం ఇచ్చినా -మోదీని ఎందుకు కలిశావని అడుగుతున్న సన్నాసులు -పాలమూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసారు. కార్యకర్తలే మనకు ముఖ్యం. పదవులు కాదు అని నాయకులకు చెబుతున్నా. హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు బిడ్ద బూర్గుల రామకృష్ణా రావును, […]

Read More

కొండలు గుట్టలను దిగమింగటమేగా విశాఖ పై మీ విజన్?

-రాజధాని పేరుతో విశాఖ వాసులను మోసం చేయటమేనా మీ కమిట్మెంట్? – ఏపీసిసి చీఫ్ఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం […]

Read More

ఏ మొహం పెట్టుకొని వచ్చారు?

-పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు సీఎం మోసం – జగన్ రెడ్డి అద్దెకు తెచ్చిన గేటు ఎటు పోయింది? – బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కాకున్నా పూర్తీ చేసినట్లు అట్టహాసంగా ప్రారంభోత్సవానికి సిద్దం అనడం అంటే ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవ్వడమా? మేము గతంలో తేదీ […]

Read More

టిడ్కో ఇళ్లను సందర్శించిన బీజేపీ నేతలు

-మౌలిక సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలం -కనీస సౌకర్యల కోసం వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ -అడవి తక్కెళ్ల పాడులోని టిడ్కో ఇళ్లను సందర్శించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, బిజెపి నేతలు గుంటూరు: అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఇతర బీజేపీ ముఖ్య నేతలు గురువారం సందర్శించారు. ఈ […]

Read More

యువనేత సమక్షంలో టీడీపీలో చేరిన 75 కుటుంబాలు

-పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్ -యువనేత నారా లోకేష్ కు పుట్టపర్తి లో అపూర్వ స్వాగతం -మలివిడత శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న యువనేత నారా లోకేష్ -లోకేష్‍కు అపూర్వ స్వాగతం పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు -సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో నారా లోకేశ్ పూజలు -ఆలయం వద్ద యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు -యువనేతకు […]

Read More

ఎమ్మెల్యే ఆళ్ల కనిపించడం లేదు

– పెమ్మసానికి రైతుల ఫిర్యాదు – పసుపు రైతులకు అండగా టిడిపి – రైతుల రిలే నిరాహారదీక్షకు డాక్టర్ పెమ్మసాని మద్దతు మంగళగిరి: నష్టపోయిన పసుపు రైతుకు మార్కెట్ రేటు, ప్రస్తుత రేటుకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందని గుంటూరు టీడీపి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దుగ్గిరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నిరవధికంగా ఆరో […]

Read More

50 కోట్ల విలువైన దళితుల భూమిని కాజేసిన కిలాడి కిలారి రోశయ్య

-కలెక్టర్ వేణుగోపాల రెడ్డి తో కుమ్మక్కయ్యారు -కిలాడి రోశయ్య పై విచారణ చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? – టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల సవాల్ గుంటూరు: రూ. 50 కోట్ల రూపాయల విలువ చేసే దళితుల భూములు దోచుకున్న కిలాడీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పై ప్రత్యేక విచారణ చేయించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే,సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర […]

Read More