రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమలో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ – […]
Read More12న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం బరిలో ఉండే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకే […]
Read Moreతొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో మెుట్టమెుదటి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ […]
Read Moreనీటి ‘బెంగ’ళూరు
-మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది -నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి -డిప్యూటీ సీఎం శివకుమార్ బెంగళూరులో రోజు రోజుకూ నీటి కొరత తీవ్రం అవుతోంది. దీంతో బెంగళూరు నగరవాసులకు కర్ణాటక ప్రభుత్వం.. కీలక సూచనలు చేస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. మరోవైపు.. బెంగళూరులోని దాదాపు అన్ని ప్రాంతాలు తగినంత నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే […]
Read Moreప్రజాపోరుతో బిజెపి జోరు
– సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? – ప్రజాపోరుతో బిజెపి జోరు..విపక్షాలపై విమర్శల హోరు – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గుంటూరు: బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి, ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మకుటం శివ అధ్యక్షతన “ప్రజాపోరు” బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోని బళ్లారి […]
Read Moreబీసీ జన ఘోషతో దద్దరిల్లిన అమరావతి
-గుంటూరులో బీసీ జన గర్జన -ఊరంతా గుంటూరే -గోదార్లయిన రాదార్లు -బాబు-పవన్-లోకేష్ జయజయధ్వానాలతో ప్రతిధ్వనించిన జయహో బీసీ -బీసీలపై టీడీపీ-జనసేన వరాల జల్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) మళ్లీ చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ అక్కడే.. కాకపోతే అప్పుడు టీడీపీ ఒంటరిగా.. ఇప్పుడు జంటగా జనసేన. జనప్రభంజనం.. జయజయ ధ్వానాలు.. బీసీల బ్రహ్మరథం అంతా సేమ్ టు సేమ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పేందుకు బీసీ […]
Read Moreరేవంత్ కి ఏపీఆర్వోగా పూండ్రు అన్వేష్ రెడ్డి
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పూండ్రు అన్వేష్ రెడ్డి (తండ్రి మోహన్ రెడ్డి బేల మండల్ ఖొద్దూర్లో స్కూల్ అసిస్టెంట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు ప్రజాసంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ మరియు హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అన్వేష్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామం కాగా 30 ఏళ్ల […]
Read Moreబీసీలకు అండగా ఎన్టీఆర్, చంద్రబాబు
-తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు – యనమల రామకృష్ణుడు ధృఢ సంకల్పంతో అన్న ఎన్టీఆర్ గారు బీసీలకు సామాజిక న్యాయం చేశారు. టీడీపీ రాకముందు బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు ఉండేవి కావు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశం ఇచ్చారు.బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి వచ్చారంటే ఎన్టీఆరే కారణం. వేదికపై ఉన్న వారికి […]
Read Moreహల్లో బీసీ
వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదు… గుర్తింపు లేదు జగన్ రెడ్డి పాలనలో బీసీలు డమ్మీలుగా మారారు ఒక్క ఛాన్స్ ఇస్తే కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ వర్గాల భవిష్యత్తు నాశనం చేశారు వెనకబడిన తరగతుల్ని విభజించే పాలిస్తున్నారు జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు రక్షణ వైసీపీకి బీసీ సోదరులు గుణపాఠం చెప్పాలి జయహో బీసీ సభలో జనసేన బీసీ నేతలు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు.. గుర్తింపు […]
Read Moreవైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరవైంది
* బీసీలు ఐక్యంగా ఉంటేనే వైసీపీ భూతాన్ని ఎదుర్కోగలం * 300 మందిని పొట్టన పెట్టుకున్నారు * 26వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు * ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం * నిధులూ… విధులూ లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు * బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం * జయహో బీసీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ […]
Read More