జగన్ పాలన బీసీలపై గొడ్డలి వేటు

-బీసీల రుణం తీర్చుకునేందుకే డిక్లరేషన్ -50 ఏళ్ల నిండిన వారికి నెలకు రూ.4 వేల పెన్షన్ -సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు -బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు…నాగరికతకు మూలం బీసీలే -నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలి -బీసీలను జగన్ తన పల్లకీ మోసే బోయీలుగా చూస్తున్నాడు -పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటివారిని మార్చని జగన్…బీసీ నేతలను బదిలీ చేశాడు -జగన్ పాలనలో సామాజిక […]

Read More

ప్రమాణ స్వీకారం సంగతి తర్వాత ముందు గెలవాలిగా జగన్?

-జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే -ప్రాజెక్టులు కట్టే వారిని ఎన్నుకుంటారా?, సొంతంగా ప్యాలెస్లను కట్టుకునే వారిని గెలిపించుకుంటారా?? -ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తోన్న రాష్ట్ర ప్రజలు -వైఎస్ వివేకా హత్యపై సాక్షి దినపత్రికవి అవే తప్పుడు రాతలు -వైయస్ సునీతా రెడ్డి, ఆమె భర్త హత్య చేసి ఉంటే… పోస్టుమార్టం చేయాలని ఎందుకు పట్టుబడతారు? -సిబిఐ విచారణ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు? […]

Read More

బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్

మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ పాయింట్లు… 1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు 2. పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు 3. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం 4. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు 5. బీసీ […]

Read More

బీసీలకు టిడిపి భరోసా

-బీసీ నేతలపై జగన్ రాక్షస దాడులు -బీసీల అణచివేతనే జగన్ అసలు లక్ష్యం -జయహో బిసి సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జయహో బీసీ… బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటేనే ఒక బాధ్యత. బీసీ అంటే ఒక భవిష్యత్. బీసీలు బలహీన వర్గాలు కాదు..బలమైన వర్గాలని చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆనాడు ఎంతో మంది బీసీ యువకులకు అవకాశం […]

Read More

టీడీపీ తోనే బీసీలకు రాజకీయ అవకాశాలు

-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు లభించాయి.టీడీపీ వెంటే బీసీలు ఉన్నారనే అక్కసుతోనే జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.నన్ను 80 రోజులు జైల్లో పెట్టి వేధించారు, ఎటువంటి తప్పు చేయకపోయినా, పైసా అవినీతికి పాల్పడకపోయినా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విధ్వంసకర పాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.బీసీల సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం కూడా […]

Read More

జగన్ కంపెనీలు కళకళ..రాష్ట్ర ఖజానా దివాలా!

-మీ బిడ్డను అంటున్నాడు.. జర జాగ్రత్త – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు […]

Read More

వైసీపీ పాలనలో బీసీలను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ • తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయల్లో స్థానాలు లభించాయి. • తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా కూడా బీసీలనే ఇవ్వడం గర్వించదగ్గ విషయం. • వైసీపీ పాలనలో బీసీలను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. • బీసీలకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ. • బీసీలకు నిధులు కేటాయించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందించారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. • […]

Read More

జగన్ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలే

-బీసీలకు నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం -రామ్మోహన్ నాయుడు టీడీపీ-జనసేన జయహో బీసీ సభలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి రోజు ఒక బీసీ సోదరుడు, సోదరీమణి కష్టపడితేనే ఈ దేశం ముందుకు నడుస్తుందని అన్నారు. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ… జుట్టు సరిచేయాలన్నా బీసీ… గుడి తలుపులు తెరవాలన్నా బీసీ… బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ… పొలం దున్నాలన్నా బీసీ… […]

Read More

వైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి గుమ్మనూరు జయరాం

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.  గుమ్మనూరు జయరాంకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. […]

Read More