– వీరప్పన్కు వైసీపీ ఎమ్మెల్సీ స్మారక’వీరపూజ – ఎరచందనం స్మగ్లర్కు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నీరాజనం – ఇదేం దేశభక్తి అని వెక్కిరింపు – వీరప్పన్ చర్యలను వైసీపీ సమర్ధిస్తుందా? – ఎమ్మెల్సీ తీరుపై సోషల్మీడియాలో కన్నెర్ర ( మార్తి సుబ్మ్రహ్మణ్యం) ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్సీ భరత్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీగా కుప్పం నుంచి సదరు నేతను ఎమ్మెల్సీగా ఏరికోరి నియమించారు. సదరు ఎమ్మెల్సీ తాజాగా ఒక […]
Read Moreసీమలో సభ పెట్టిన జగన్ ఇరిగేషన్ గురించి నోరెత్తలేదు
– సీమ రాత మార్చేది నీళ్లు..పెట్టుబడులు..విద్య..ఉద్యోగాలేనని భావించి నాడు పనులు చేశాం – ప్రజల ఇళ్లలో సంపద సృష్టి నా లక్ష్యం…తన ఇంట్లో సంపద సృష్టి జగన్ ఆశయం – స్కాం పైనే స్కాంకు పక్కా ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ – రూ.10 వేల కోట్ల విలువ చేసే భూముల్ని రూ.500 కోట్లకే దోచే యత్నం -వివేకా హత్యపై నేను చర్చకు సిద్ధం…జగన్ సిద్ధమా.? -ప్రతిపక్ష నేతగా కోర్టుకు […]
Read Moreఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర
– హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, టీచర్స్ కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం […]
Read Moreజగన్ నువ్వు దేనికి సిద్ధం? మళ్లీ మాయలు, మోసాలు చేయడానికి సిద్ధమా?
పెనుకొండలో రా కదలిరా సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పరిపాలన నడుస్తోంది. ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజక్టు పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. అప్పులు చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, కేంద్రం నుంచి నిధులు […]
Read Moreశృంగవరపుకోటలో వైసిపికి భారీ షాక్!
– ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150మంది వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరిక -పసుపుకండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్ -విధ్వంసపాలనతో ప్రజల ఆశలకు జగన్ గండి -ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామన్నయువనేత మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసిపి పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు […]
Read Moreజగన్ రెడ్డిని ప్రభుత్వాన్ని గిరిజనులు చావుదెబ్బ కొట్టాలి
• పల్నాడు జిల్లాలో గిరిజన మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కించి చంపిన వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పాలి • మాచర్ల మండలం చెంచు కాలనీలో నీలాబాయ్ పై సామూహిక అత్యాచారంచేసిన నిందితులకు నేటికీ శిక్ష పడలేదు • గిరిజన యువకుడు నవీన్ పై దాడిచేసి, నోట్లో మూత్రం పోసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు లేవు • గిరిజనులంటే ఈ ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో • అమానుషాలు.. […]
Read Moreరేవంత్ గాలికి సీఎం అయ్యాడు
– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్టాఫ్ నర్స్, కానిస్టేబుల్, గురుకులాల్లో ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే మేము ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు అని రోడ్డు డెవలప్మెంట్ ప్లానింగ్ లో భాగంగా జూబ్లీబస్టాండ్ నుంచి […]
Read More‘జయహో బీసీ’ సదస్సు రేపే!
• ‘జయహో బీసీ’ సదస్సు రేపే! • బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల • సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ • బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం • రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు • డిక్లరేషన్ పై తెదేపా, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో తెదేపా-జనసేన కూటమి […]
Read Moreకష్టపడి బతికే వ్యాపారులపై వేధింపులు, సాధింపులేంటి జగన్?
• బాధలు పడుతూ.. ఉదయం నుంచి రాత్రి వరకు నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాణిజ్యవర్గాలపై పోలీసుల్ని ఉసిగొల్పడం కక్షసాధింపుల కోసమే • నెల్లూరులో పెద్దారెడ్లు తనను ఛీ కొట్టారన్న అక్కసుతోనే జగన్ టీడీపీ సానుభూతిపరుల వ్యాపారాలపై పోలీసులతో తనిఖీలు చేయించాడు • తప్పుచేశారనే ఆధారాలు లేకుండా..ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనిఖీల పేరుతో ఇళ్లు, కార్యాలయాల్లోకి వెళ్లమని పోలీసులకు ఎవరు చెప్పారు? • రాష్ట్రంలో వ్యాపారవర్గాలపై జరుగుతున్న దాడులు.. అధికారపార్టీ […]
Read Moreకేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ కు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని […]
Read More