జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: రాబోయే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతోంది, జగన్ కి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక మిగిలింది 40రోజులు మాత్రమేనని మాజీమంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… […]
Read Moreమాజీమంత్రి కన్నా సమక్షంలో టిడిపిలో చేరికలు
సత్తెనపల్లి 29వ వార్డుకు చెందిన షేక్ బాజీ ఆధ్వర్యంలో వైసిపికి చెందిన 50 మైనారిటీ కుటుంబాలు ఆదివారం మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి కన్నా పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకు సముచితమైన స్థానం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కన్నాను మైనారిటీ నేతలు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. […]
Read Moreఒక్క టికెట్ తెగని ‘వ్యూహం’
–వ్యూహం సినిమాకు ప్రేక్షకులు కావలెను – ఒక్కరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోని దుస్థితి – ప్లీజ్.. వైసీపీ వాళ్లయినా ఒక్క టికెట్ కొనండి – ఎంపీ రఘురామరారాజీ వ్యంగ్యాస్త్రం – వ్యూహం లేక చతికిలపడ్డ ‘వ్యూహం’ – ఫాఫం.. వర్మ (మార్తి సుబ్రహ్మణ్యం) రాంగోపాల్వర్మ.. ఇది పరిచయం అవసరం లేని పేరు. ఓడ్కా ప్రియులకే కాదు. చైన్లు లాగే బ్యాచ్లకు ఆయనంటే మహా ఇష్టం. సినిమాలు ఫట్టయినా వర్మకు కావలసింది […]
Read Moreఎన్డీఏ గూటికి టీడీపీ ?
– 5న ముహుర్తం? – 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు – అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు? – గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి? – ఫలించని వైసీపీ మిత్రపక్ష మీడియా కథనాలు – ‘మహానాడు’కు ప్రత్యేకం ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ-టీడీపీ పొత్తు పొడిచే వేళకు ముహుర్తం […]
Read Moreతెలంగాణకు కేసీఆర్ అవసరం లేదు
-ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏప్రెల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేపర్ చూసిన ఏ టీవీ చూసిన అవీనితి వార్తలే కనిపించేవి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా సోనియా, రాహుల్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అయిందో చూశాం. మోదీది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిదిన్నరేళ్లుగా ఎవరూ విమర్శించలేదు […]
Read Moreగుంటూరులో బీజేపీ ధర్నా
గుంటూరు : పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని నెలలుగా సందేశ్ ఖులి గ్రామం లోని మహిళా గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే.. మమతా ప్రభుత్వం నిమ్మకు నీరు […]
Read Moreలక్షమందితో ప్రత్యేక సైన్యాన్ని నడుపుతున్న జగన్
– జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు – విచక్షణ… విలువల్లేని జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు • చేతిలో ఉన్న లక్షమంది పేటీఎమ్ సైన్యంతో తర తమ బేధాల్లేకుండా నీతిమాలిన ప్రచారం చేయిస్తున్నాడు • తన తండ్రి హత్యకేసుపై మాట్లాడిందన్న అక్కసుతో జగన్ రెడ్డి అధీనంలోని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సునీతపై దారుణమైన […]
Read Moreదళిత విద్యార్ధుల భవిష్యత్తు నాశనం చేసిన ద్రోహి జగన్ రెడ్డి
– సర్కులర్ 172 తీసుకొచ్చి దళిత వాడల్లో ప్రాధమిక పాఠశాలలను మూసివేశాడు – బెస్ట్ అలైలబుల్ స్కూల్స్, బుక్ బ్యాంక్ స్కీంలు రద్దు చేశాడు – అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చాడు – పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేశాడు – కోడూరి అఖిల్ దళిత విద్యార్ధులకు ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అన్నింటిని ధ్వసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని […]
Read More4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది
– వై.వి.బి. రాజేంద్రప్రసాద్ -సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్ , కార్పోరేటర్స్ కు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ పిలుపు సర్పంచ్ ల, 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు సర్పంచుల ధర్నా కార్యక్రమం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు , సర్పంచ్ల […]
Read Moreనీళ్లడిగితే మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా?
– మహిళలను ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపడం సాధారణంగా మారిపోయింది -తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ రెడ్డి పాలనలో దళిత గిరిజన మహిళల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, హక్కుల కోసం అడిగితే ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపడం సర్వసాధారణంగా మారిపోయిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. శుక్రవారం పల్నాడులోని రెంటచింతల మండలం, మల్లవరంలో సామునిభాయి అనే గిరిజన మహిళను వైకాపా మద్దతుదారుడు మణికంఠ నాయక్ […]
Read More