– ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పింది. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో […]
Read Moreరేవంత్ చిల్లర ప్రవర్తన
– కుర్చీ కిక్కెక్కి పిచ్చెక్కిన రేవంత్ – బూతులు.. బెదిరింపులతో బరితెగుంపు – డైలాగ్ లతో గోల్ మాల్ కుట్ర – రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అసాధ్యమనుకున్న అధికారం ఆయాచితంగా అందండంతో ,అహంకారం ఆవహించి సీఎం రేవంత్ రెడ్డి సోయి లో లేకుండా పోయారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. తాగుబోతులు నీషా ఎక్కువై […]
Read Moreసామాన్యుల రక్తం పీలుస్తున్న జగన్ సర్కారు
-బాగుందల్లా జగన్ ఆయన దొంగల ముఠానే -పది ఇచ్చి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్న జగన్ -ఈ దిక్కుమాలిన సర్కారును సాగనంపండి – సత్తెనపల్లి పట్టణ ప్రగతి టైలర్స్ అసోసియేషన్ టైలర్స్ డే వేడుకలలో మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: సమాజంలో గౌరవం మర్యాదలు పొందాలంటే మంచి దుస్తులు వేసుకునే దాన్ని బట్టి అంచనా వేస్తారు, మనిషికి కూడు,గుడ్డ,నీరు ఎలా అవసరమో ఆ వస్త్రం తయారీలో […]
Read Moreటైలర్లకు అండగా నిలుస్తా
– వైసీపీ నుంచి 40 మంది టైలర్స్ కుటుంబాలు టీడీపీలో చేరిక – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ – రోజు రోజుకు పెరుగుతున్న చేరికలతో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో మంత్రి అంబటి – కన్నా దెబ్బకు తలపట్టుకుంటున వైనం సత్తెనపల్లి : ఇటీవల మాజీ మంత్రి , నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా మీద విమర్శలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణనా లేక కండువాల […]
Read Moreబీజేపీ-జగన్ బంధం బహిరంగమే
-బీజేపీతో ఉన్నందుకే జగన్పై చర్యల్లేవు -జగన్ అవినీతిపై మాట్లాడిన రాజ్నాధ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? -మార్చి 1 న రాష్ట్ర అభివృద్ధి కోసం డిక్లరేషన్ -తిరుపతి వేదికగా హోదా పై డిక్లరేషన్ -ఇంటి ఇల్లాలు పేరుమీదే 5 వేలు పంపిణీ -ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి జగన్ అవినీతి చేస్తున్నాడు అని బీజేపీ కి తెలుసు. రాజ్ నాథ్ స్వయంగా ఆరోపణలు చేశారు. తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. […]
Read Moreగిరిజన ప్రాంతాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం
– గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చంద్రబాబు పనిచేశారు – జగన్ పాలనలో గిరిజన సంక్షేమ పథకాలు రద్దు చేశారు – గిరిజనుల భవితవ్యం చంద్రబాబు గెలుపుతో సాధ్యం -వైసీపీ పని రద్దు చేయడం, కూలదోయడమే – లీడర్ అంటే చంద్రబాబా? జగనా? – గిరిజన మహిళల ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య నిజం గెలవాలి – పాడేరు గిరిజన ప్రాంతాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయమని, గిరిజిన ప్రాంతాలపై చంద్రబాబుకు ఎనలేని […]
Read Moreటీడీపీలో చేరిన రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు
ఉండవల్లి : రాయలసీమకు చెందిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో బుధవారం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఛైర్మన్ బి.శ్రీనివాసులు, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.నాగరాజు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ….జాబ్ కేలండర్ పేరుతో వైసీపీ యువతను మోసం చేసిందని, ఈ ప్రభుత్వంలో యువతకు […]
Read More10న అద్ధంకి మేదరమెట్ల వద్ద సిద్ధం సభ
త్వరలో మేనిఫెస్టో విడుదల ఎంపీ విజయసాయిరెడ్డి అద్దంకి,మేదరమెట్ల,ఫిబ్రవరి 28: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 3 న నిర్వహించ తలపెట్టిన సిద్ధం మహాసభ స్వల్ప మార్పు చేసి మార్చి 10వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన సిద్దం సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యనాయకులతో కలసి బుధవారం ఆయన […]
Read Moreపేద వృద్ధులకు ఆసరా ప్రధాని వయోశ్రీ యోజన
– రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖ : 100 సంవత్సరాలు 96 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పైబడిన అనేకమంది వయో శ్రీ లు (వృద్ధులు) ముఖ్యంగా వినికిడి లోపంతో బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఈ పథకంలో వినికిడి యంత్రాలు కళ్ళజోళ్ళు, కృత్రిమ దంతాలు, వీల్చైర్లు ,నడుము బెల్టులు ,ఊత కర్రలు ,మొదలగునవి వారి అవసరం నిమిత్తము పేరు నమోదు చేసుకొని, అతి తొందరలో ఇంకొక […]
Read Moreవైకాపా పాలనలో పూర్తిగా దగాపడ్డది దళితులే
– అసెంబ్లీలో అమరావతి జండా ఉండాలి – చంద్రబాబుకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సూచన రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమానికి గుర్తింపు ఇవ్వాలని, ఏపీ కొత్త అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుకు సూచించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
Read More