జగన్‌కు మాగుంట ఝలక్

– వైసీపీకి మాగుంట గుడ్‌బై – పార్టీకి రాజీనామా – ఆత్మగౌరవమే ముఖ్యమన్న మాగుంట – ఒంగోలు బరిలో కొడుకు దిగుతారని ప్రకటన – వైసీపీకి ఎంపీల వరస షాకులు (మహానాడు ప్రధాన ప్రతినిధి-అమరావతి) అధికార వైసీపీకి వరస వెంట షాకులు తగులుతున్నాయి. తాజాగా ఒంగోలు సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇది […]

Read More

వందెకరాల చెరువు మాయం

-మా చెరువు కనిపించడం లేదు సారూ.. -వంద ఎకరాల చెరువు మాయం -ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు -ఎమ్మెల్యే చెవిరెడ్డి సుందరీకరణ పేరుతో ఆ చెరువులో కోట్లు తగలేశారు -48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక -ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన -అవాక్కయిన పోలీసులు -తిరుపతిలో విచిత్రమైన కేసు మనుషులు మాయమవుతుండటం చూశాం. నగలు […]

Read More

అరకులో భువనేశ్వరి పరామర్శ

• అరకు నియోజకవర్గం, అరకు రూరల్ మండలం, ముసరుగుడ గ్రామంలో పార్టీకార్యకర్త సొన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 04-10-2023న గుండెపోటుతో మృతిచెందిన బసు. • బసు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • బసు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • బసు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

అరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి

– అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి. •అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర. • చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించిన దొన్నుదొర. • వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల […]

Read More

20 మంది వైసీపీ నేతల అనధికారిక గన్మెన్లు తొలగింపు

కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతలకు అనధికారికంగా కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వైసీపీ నేతలకు గన్మెన్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read More

ఐదేళ్లు కాదు 30 ఏళ్లు ఉండాలని వచ్చాను

-టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని  -మంగళగిరి కంటే ఒక్క ఓటైనా తెనాలిలో ఎంపీకి పెరగాలి – మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రక్తాన్ని పసుపుతో నింపుకున్న కార్యకర్తలకు, నాయకులకు అభివందనమని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ పరిచయ సమావేశ కార్యక్రమం స్థానిక ఎన్విఆర్ కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని, ఆలపాటి పూలమాల వేసి, […]

Read More

జగన్‌కు రాజకీయ సమాధి కట్టాల్సిందే

– రాతియుగపు రాక్షసుడు జగన్ – బాబు సూపర్ సిక్స్ ను విజయవంతం చేయాలి – సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా – మహిళల ఘన స్వాగతం సత్తెనపల్లి పట్టణం 15వ వార్డు లో అట్టహాసంగా భారీ ర్యాలీతో స్వాగతం పలికిన పట్టణ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా […]

Read More

మాచర్లలో హింసాత్మక గ్రామాల్లో భద్రత పెంచండి

– మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే గూండారాజ్యం – మాచర్ల అసెంబ్లీలో అధికారపార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు – పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు గురయ్యే మండలాలు, గ్రామాలను లేఖలో ప్రస్తావించిన అచ్చెన్న – త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో లేఖ రాసిన అచ్చెన్న 2009, 2014, 2019 లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓటిండ్ డేటాను విశ్లేషించాలని […]

Read More

డబ్బులు పంచిన అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోండి

– గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ 26.02.2024 న మార్కాపురం పట్టణంలో వాలంటీర్లతో మీటింగ్ పెట్టి వారికి రూ.5 వేలు నగదు, స్వీట్లు పంచాడు. అన్నా రాంబాబు రాబోయే సాధారణ ఎన్నికల్లో వైకాపా తరపున మార్కాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని 50 కుటుంబాల ఓట్లు తనకు వేయించేలా ఓటర్లను ప్రభావితం […]

Read More

కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

-కేటీఆర్… మగాడివైతే ఒక్క సీటు గెలిచి చూపించు -నువ్వు వస్తావో.. నీ అయ్య వస్తాడో రండి -మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ -ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా? – చేవెళ్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత మాది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించుకోవాలి. ఇందిరమ్మ […]

Read More