ఆళ్లకు గుంటూరు వైసీపీ ఎంపీ సీటు?

– చిలకలూరిపేటకు అంబటి? – సత్తెనపల్లి సీటు కోసం మద్దాలి, గుబ్బా పోటీ ( మహానాడు ప్రధాన ప్రతినిధి, అమరావతి) మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అక్కడ సీటు లేదని స్పష్టమయింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు మంగళగిరి సీటు ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్‌పై అలిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆళ్ల, మళ్లీ ఘర్‌వాపసీ వచ్చేశారు. అయితే ఆయనను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలని నాయకత్వం యోచిస్తున్నట్లు […]

Read More

ప్రజలు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు

– 30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా? – సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి ఫైర్ చిత్తూరు : కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తున్నట్లు సిఎం బూటకపు మాటలు చెబుతున్నారు. టిడిపి పాలనలో 630 కి.మీ కాలువలు తవ్వి నీళ్ళు తీసుకొచ్చాం. ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో 30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా? పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి […]

Read More

ఏపీలో మాఫియా సర్కార్

-కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు -బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం -ఏపీ సర్కారు పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు -బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా -దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది -ఏలూరులో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ -మీ నియోజకవర్గాల్లో, మీ బూత్ లలో పని వేగం […]

Read More

త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు

– గిరిజన సోదర,సోదరీమణులకు వైద్యం అందించడం ఆనందం – ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం – సాలూరు టౌన్ లో హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి పర్యటనకు వెళుతూ మార్గం మధ్యలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన […]

Read More

బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తే జగన్ నిద్రపోతున్నారా?

-బీసీలకు జగన్‌రెడ్డి చేస్తే… రేవంత్ న్యాయం చేస్తారు -బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ […]

Read More

జగన్‌రెడ్డి మనకొద్దు.. దించేద్దాం!

– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఓడించండి! – “జగన్ ఓడితేనే – మన మనుగడ” – “సర్పంచుల సమర శంఖారావం” మలిదశ ఉద్యమం – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్. – సర్పంచులకు, ఎంపీటీసీలకు,కౌన్సిలర్ కు, కార్పోరేటర్స్ కు రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపు విశాఖపట్నం: ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను […]

Read More

ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు

-ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు -తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు – ఖైరతాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు నేతృత్వంలో అయితే మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ బాగుంటుందనే.. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచుతారో వారే ప్రధానిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులే జైలుకు వెళ్ళిన […]

Read More

ఏపీలో బీజేపీ ఓట్లు పెరిగాయి

– త్వరలోనే ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకువస్తాం – బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. లౌకిక పార్టీ – కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. భవిష్యత్తులో అక్కడ కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.‘భారత్ రైజింగ్ అలైట్‌ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో […]

Read More

భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?

– ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘీభావ ట్వీట్ భారత క్రికెట్ జట్టుకి 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి… ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో కనబరిచిన అతని క్రీడా పటిమ మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా, గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు అయిదు సార్లు నాకౌట్‌కు అర్హత సాధించడంలో సహాయపడింది. […]

Read More

సీఎంకు బాలకోటయ్య చివరి బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు చివరి బహిరంగ లేఖ అయ్యా! తమరు ఎన్నో ఆశలతో, కోరికలతో పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.‌ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లెక్కకు మించిన హామీలు, వరాలు ఇచ్చారు.‌మొత్తం 1875 రోజుల మీ పరిపాలనా కాలం కూడా హారతి కర్పూరం గా కరిగి ఆఖరికి ఇంకనూ 30 రోజులు మాత్రమే మిగిలాయి. […]

Read More