– అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా…వైసీపీ వీధినేత పంతమే మిన్న! -వైకాపా నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా…క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసింది. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే, ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ […]
Read Moreరెఫరెండానికి సిద్ధమా జగన్.?
-సీఎంగా ఉండి నియోజకవర్గంలో నాలుగు రోడ్లు కూడా పూర్తి చేయలేదు -ఏపీలో రైతుల ఆత్మహత్యల్లో పులివెందులది మొదటి స్థానం -కుప్పంను చంద్రబాబు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే….జగన్ వల్ల పులివెందులలో ఉన్న పరిశ్రమలూ పారిపోయే పరిస్థితి – టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పులివెందుల : కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారో…పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఒరగబెట్టిందేమిటో తేల్చేందుకు రెఫరెండానికి సిద్ధమా అని సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ […]
Read Moreసోమిరెడ్డిపై దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం
-సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం -వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనం -చర్యకు ప్రతి చర్య ఉంటుందని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి – తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్పై వైసీపీ గూండాల దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గం. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు […]
Read Moreమద్యపాన నిషేధంపై మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి..
– మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ : మద్యం రేట్లను 3 రెట్లు పెంచాడు ఈ జగన్ రెడ్డి. 57 నెలల నెలల పాలన లో సుమారు 2 లక్షలు కోట్ల నాసిరకం మద్యం అమ్మి, వాటిద్యారా సమకూరిన లక్షకోట్లు ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్ళాడు. నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం వల్ల అత్యాచారాలు, […]
Read Moreజగన్ .. రాష్ట్రం మీ జాగీరా?
– జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు – దాడులు ఆపకపోతే జరిగేది అదే – మీ సర్కారుకు నూకలు చెల్లాయి – ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా? – ప్రతిపక్షాలపై దాడులు చేసి గెలవాలనుకుంటున్నారా? – నర్సరావుపేట ఆసుపత్రిలో బీజేపీ నేతను పరామర్శించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ నరసరావుపేట:‘‘ వైసీపీ పాలనకు నూకలు చెల్లిపోయాయి. ఆ నిజం గ్రహించే వాళ్లు విపక్షాలపై దాడులు చేసి […]
Read Moreబాబును కలసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించి… అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు. జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడతామని జర్నలిస్టులకు హామీ ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ […]
Read Moreఈసారైనా రైతు గెలుస్తాడా?
ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, […]
Read Moreరాష్ట్ర భవిష్యత్తును వివరించిన శారద పుస్తకం
– సైకో జగన్ పాలనను కళ్లకు కట్టినట్లు రాసిన శారద – ‘‘నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి : ప్రముఖ రచయిత్రి మండల శారద రచించిన ‘‘ నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తకాన్ని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా […]
Read Moreటీడీపీ-జనసేన ఉమ్మడి సభ ‘జెండా’
ఈ నెల 28వ తేదీన టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు ‘జెండా’గా నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ… ‘జెండా’ […]
Read Moreపులివెందులకు నీళ్లు ఎవరిచ్చారో సతీష్ రెడ్డిని అడిగి తెలుసుకోండి
-చేసిందేమీ లేక చంద్రబాబుపై జగన్ అవాకులు, చవాకులు -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. కుప్పం ప్రజలు చంద్రబాబును 35 ఏళ్లు ఓట్లువేసి గెలిపించారంటే ఎంత అభివృద్ధి చేశారన్నది అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి, ఆయన వయసుకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి […]
Read More