మత్స్యకార జాతికి ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి

-ఏపీ ఫిషర్మె న్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ కాకినాడ : ఈనెల ఫిబ్రవరి 17వ తారీఖున పాత్రికేయుల సమావేశంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుతూ “కొండబాబు కోటి రూపాయలు పెట్టి గుడి కడితే పది కోట్లు వసూలు చేసుకునే జాతి నీది” అని మత్యకార జాతిని అవమానపరిచి, అవహేళనగా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు కొంకనాడ కాస్మోపోలిటన్ […]

Read More

భారత్ టెక్స్ 2024లో ఆకర్షిస్తున్న ఏపీ పెవిలియన్

-ప్రపంచ వేదికపై సాంప్రదాయ కళను ప్రోత్సహించేలా ఏర్పాటు -పెవిలియన్ ప్రారంభించిన చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించేలా ఆప్కో, లేపాక్షి స్టాల్స్‌ ఏర్పాటు డిల్లీ : భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్ 2024లో సోమవారం ఆంధ్రప్రదేశ్ తన పెవిలియన్‌ను ఆవిష్కరించింది. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పెవిలియన్ ను ప్రారంభించగా, అది రాష్ట్రం యొక్క గొప్ప వారసత్వం, […]

Read More

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు

– టీడీపీ నుంచి నలుగురు – వైపీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు – సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని – అందరికీ సమన్యాయం – జగన్ సూచన మేరకే ఆ నలుగురిపై వేటు? ( మహానాడు ప్రధాన ప్రతినిధి, అమరావతి) అమరావతి: అనుకున్నదే అయింది. పార్టీలు ఫిరాయించిన వైసీపీ-టీడీపీ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకూ అనర్హత వేటు పడింది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. […]

Read More

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న జగన్ సర్కార్

-ఓడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే… ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధమే… -సాక్షి దినపత్రికలో మళ్లీ అదే గోల… -కలయిక అవసరం… నెగ్గడం చారిత్రాత్మక అవసరం… -ప్రజాస్వామ్య వాదులంతా ప్రతిపక్షాల సభను సక్సెస్ చేయాలి… -మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా మన్నించగలం? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓడిపోవడానికి వైకాపా అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే, ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధంగానే […]

Read More

వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి

– ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివపై దాడి దుర్మార్గం – విలేకరులపై దాడులు, దౌర్జన్యలు నిత్యకృత్యం – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయిడు కుప్పం సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు తెగబడుతుంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సామాన్య పౌరుల నుంచి జర్నలిస్టుల […]

Read More

దైవంతో ఆటలొద్దు జగన్

– నారా లోకేష్ తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమే అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు. కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కలిసి […]

Read More

ప్రముఖ గజల్ సింగర్ కన్నుమూత

ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. 72 ఏళ్ల పంకజ్ ఉధాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌కు చెందిన గజల్ గాయకుడికి 2006లో పద్మశ్రీ వచ్చింది. ఆయన హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆయన మరణవార్తను కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘బరువైన హృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ […]

Read More

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ లో బలమైన పాత్రలో నటించాను

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ […]

Read More

‘రాధా మాధవం’ను పెద్ద హిట్ చేయాలి

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా […]

Read More

మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు […]

Read More