ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శనివారం నాడు […]
Read Moreఆలోచన ఓ చైతన్యం
ఆలోచన భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన ఆలోచన ఓ చైతన్యం ఒక ప్రయాణం ఒకప్రబోధం ఒకముందడుగు కార్యాచరణకు మెట్టు ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం ఆలోచన అంటే ప్రగతి ఆలోచన అంటే బుద్ధి పోరాటం మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం ఆలోచన ప్రపంచగమనానికి రహదారి – వల్లభాపురం జనార్ధన 9440163687
Read Moreకన్నాకు అభినందనల వెల్లువ
– టీడీపీ-జనసేన నేతల అభినందనలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ-జనసేన నాయకులు అభినందించారు. గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, పత్తిపాడు, నర్సరావుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు కన్నాను అభినందనలో ముంచెత్తారు. ఆయన విజయానికి శాయశక్తులా పనిచేస్తామని, కన్నా గెలవడం సత్తెనపల్లికి అవసరం అని టీడీపీ బీసీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కన్నాను గెలిపిస్తే సత్తెనపల్లి లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని […]
Read Moreచెప్పేవి నవరత్నాలు.. చేసేవి నవమోసాలు
– దొంగల ముఠా నాయకుడు జగన్ – జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు గ్రామాలను కబళిస్తున్నారు – పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కొత్తబోధన గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా – కొత్తబోధన గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కన్నా గ్రామంలోని ప్రతి ఇంటికి […]
Read Moreఎస్సీలకు టీడీపీ అగ్ర తాంబూలం
– ఎస్సీలైన మాల, మాదిగలకు 20 సీట్లు -తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సంచలనం రేపుతోంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో ఎస్సీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. మొదటి జాబితాలోనే 20 సీట్లు ఎస్సీలైన మాల, మాదిగలకు కేటాయించడం చరిత్రాత్మకం. ఇది ప్రతీ దళితుడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. తెలుగుదేశం […]
Read Moreవైసిపికి సిమ్స్ భరత్ రెడ్డి దంపతుల షాక్
అనుచరులతో లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక ఉండవల్లి: అధికార వైసీపీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష శనివారం యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన సతీమణి శిరీషలకు లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు […]
Read Moreసాక్షి రాతల్లో ఏడుపు తప్ప, మరేమీ ఉండదు
– పబ్లిక్ గా ఏడవకండి… ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది – ఏడ్చేవారు ఏడవనివ్వండి -మేము బూతులు మాట్లాడితే, చెవుల్లోంచి రక్తాలు కారాల్సిందే – మూడు పార్టీల మధ్య పొత్తు… అప్రహతిత విజయం ఖాయం – ప్రజా శ్రేయస్సు కోసమే సీట్లు తక్కువైనా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ – హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ – 6 విడతల్లో 60 స్థానాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే, పావు గంటలో 99 స్థానాలను […]
Read Moreఅభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి
– మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది – తుది జాబితాతో వైకాపా మైండ్ బ్లాంక్ తప్పదు – అభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి – జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి – బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించింది. అంతా సాఫీగా జరిగింది. వైకాపాలాగా కుదుపులేమీ లేవు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైంది. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు […]
Read Moreపాత ప్రభుత్వం పద్ధతులు, ఆలోచనలు మానుకోండి
– యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయండి – యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ […]
Read Moreజనసేన అభ్యర్థుల వివరాలు ఇవే
• తెనాలి పేరు: నాదెండ్ల మనోహర్. వయసు: 58 సం. విద్యార్హత : ఎం.బి.ఎ. నేపథ్యం: తెనాలి నుంచి రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రను చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. • నెల్లిమర్ల పేరు: లోకం మాధవి. వయసు : […]
Read More