రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్ హుస్సేన్ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేసి స్పెషల్ సీఎస్ హోదాలో […]
Read Moreగద్దర్ ఆదర్శప్రాయుడా?
(పుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్) జనవరి 31, 2024న ‘గద్దర్ ఫౌండేషన్’ హైదరాబాద్ లో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2025) నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించారు. తన మాటే జి.ఓ. అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కొన్ని […]
Read Moreకంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత
-లాస్యను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు -చివరికి తప్పని మృత్యువు -గత ఎన్నికల ముందు తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి -సాయన్న కుటుంబాన్ని వీడని విషాదం -పలువురి దిగ్భ్రాంతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి […]
Read Moreజగన్ ప్రాణాలకు ముప్పు
-సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు నుంచి ముప్పు ? -సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఏపీ సీఎం జగన్కు ప్రాణహాని ఉందా? నక్సల్స్, టెర్రిరిస్టుల నుంచి ఆయన ప్రాణాలకు హాని ఉందా? అందుకే రెండు హెలికాఫ్టర్లు సిద్ధం చేశారా? నిఘా నివేదిక దీనికి అవుననే నివేదికలిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ […]
Read Moreఏపీ ఆర్టీఐ కమిషనర్గా జర్నలిస్టు రెహానా
– ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం ఏపీలో ముగ్గురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎన్టివి సీనియర్ రిపోర్టర్ రెహానా, డాక్టర్ ఉదయ్భాస్కర్రెడ్డి (వైద్యం), సునీల్ (స్పోర్ట్స్) ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరు మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read Moreమోడీ ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా?
– ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు – విజయ సంకల్ప యాత్రలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్… ఈస్ గాం, గ్రామంలో బెంగాలీ సామజ్ & వేద మందిర్ సమాజంతో సమావేశం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిర్పూర్ కాగజ్ నగర్ : ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు జరుగుతాయి. సమర్ద నాయకుడు నరేంద్ర మోడి ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా? ప్రజలు తెల్చుకోవాలి. మంచి ఎవరూ చేస్తున్నారో […]
Read Moreఅసైన్ భూముల పేరుతో పేర్ని నాని కొత్త దందా
-బినామీలను సరిచేసుకోవడానికి చీకటి కార్యక్రమం.. -బందరు భూములను బినామీ పేర్లతో దోపిడీ -లాండ్ అక్విజేషన్ చట్టం ప్రకారం చేయక పోతే అధికారులు ఇబ్బంది పడుతారు -తప్పు చేసినట్లు తేలితే జీవిత కాలం నష్ట పోతారు -తప్పుడు మనుషులకు కొమ్ముకాస్తే అధికారులకు కష్టాలు తప్పవు -ఎన్నికల ముందు పేర్ని నాని చేసే తంతు బందరు ప్రజలందరికీ తెలుసు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన […]
Read Moreబందరు వైసీపీ అభ్యర్ధి బాడుగ
మచిలీపట్నం వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణ ఖరారు కానున్నారు. ఆ మేరకు పార్టీ నాయకత్వం నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆ మేరకు రామకృష్ణతో చర్చించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, జనసేన అభ్యర్ధి బాలశౌరిని ఢీకొనేందుకు రామకృష్ణ సరైన అభ్యర్ధి అని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
Read Moreఏ కాలంలో ఉన్నాం?
-గ్రామంలో సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? – చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి -వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణికి నారా భువనేశ్వరి పరామర్శ -దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదన్న హంసవేణి మాటలతో భావోద్వేగానికి గురైన భువనేశ్వరి చిత్తూరు జిల్లా:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో హంసవేణి […]
Read More5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావు
-ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే రాజకీయాలనుండి తప్పుకుంటా -పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది కానీ మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు -ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్ర – ఆసిఫాబాద్ లో మాట్లాడిన ఈటల రాజేందర్. ఈ యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుయ్యేలా ఒత్తిడి తీసుకురండి అని. […]
Read More