– బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు – బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడితపూజ […]
Read Moreసంధ్యని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మూడు రోజుల క్రితం తన భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హిమాయత్ నగర్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామకృష్ణారెడ్డికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Read Moreఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి సేవలపై రోగుల సంతృప్తి
– హాస్పిటల్ ను సందర్శించిన భువనేశ్వరి • రోగులకు వైద్యం అందుతున్న విధానాలను పరిశీలించిన భువనమ్మ. • డాక్టర్లు, సిబ్బందిని ట్రస్టు హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన భువనమ్మ. • హాస్పిటల్ ఫార్మసి, కంప్యూటర్ రికార్డులను పరిశీలించిన భువనమ్మ. • హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్న భువనమ్మ. • ఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి ద్వారా అందుతున్న […]
Read Moreవైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి
– రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి – చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై చంద్రబాబు ఆవేదన వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా…వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన […]
Read Moreమిమ్మల్ని బాబు నుండి ఎవరూ వేరు చేయలేరు
– కార్యకర్తలే చంద్రబాబు కి కొండంత బలం – సైకిల్ యాత్ర చేసిన వారిని అభినందించిన భువనమ్మ – వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి – చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23రోజులు సైకిల్ యాత్ర చేసిన యువతకు హెల్మెట్ అందించిన భువనమ్మ ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ…. చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందనీయం.. మిమ్మల్ని బాబుగారి నుండి […]
Read Moreతెలంగాణలో రథమెక్కిన బీజేపీ
– బీజేపీ ఎన్నికల సమరశంఖం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసే యజ్ఞంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసేలా, తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం […]
Read Moreమీడియా గొంతు నొక్కుతున్న జగన్
తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు గతంలో ఏ రాష్ట్రంలోనైనా అరాచకాలు చోటు చేసుకుంటే బీహార్ పాలనతో పోల్చేవారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే తాలిబన్ పాలనను తలపిస్తోంది. తన భజనపరులను అందలాలు ఎక్కిస్తూ కూలి మీడియా, నీలి మీడియాలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ పాలన అరాచకాలు, అక్రమాలను ప్రజలకు చాటి చెబుతున్న […]
Read Moreరాజధాని ప్రాంతంలో వైకాపా ఒక్క సీటు గెలిచినా అది అమరావతికి తీరని ద్రోహం చేసినట్లే
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య స్పష్టీకరణ ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం మారగానే తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తీసుకొస్తామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ […]
Read Moreకనుమూసిన ప్రజాస్వామ్యం
– ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? – పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? – పట్టపగలే మీడియా సంస్థలు, ప్రతినిధులపై దాడులా? – సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై హత్యాయత్నం – వీడియోలలో కనిపిస్తున్న దుండగులు -అయినా పూర్తి స్థాయి చర్యలు శూన్యం -తాజాగా కర్నూలులో ఈనాడు ఆఫీసుపై వైసీపీ మూకలదాడి -రాళ్లతో ఆఫీసుపై దాడి చేస్తున్నా కనిపించని పోలీసులు – మీడియాపై బహిరంగదాడులు బెదిరింపులకేనా ? – అమర్, కొమ్మినేని […]
Read Moreఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
– నిజాలు రాస్తే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారిపోయాడు – బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి నేడు ఏకంగా ఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిజాలు రాస్తే , చెప్పితే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు అనేదానికి ఈ సంఘటనలే ఉదాహరణలు. జగన్ ఓడిపోతున్నాడు అనేది నిజం , ఆ నిజాన్ని ఉహించుకోలేక పోతున్న నేపథ్యంలోనే ఇలాంటి అప్రజాస్వామిక […]
Read More