-జగన్ కు సవాళ్లు విసిరిన యువనేత -వైసిపి ఎమ్మెల్యేల అవినీతిపై సింహగర్జన -జగన్ వైఫల్యాలపై శంఖారావం -ఉత్తరాంధ్ర కేడర్ కు ఊపునిచ్చిన శంఖారావం -10రోజులు, 31 నియోజకవర్గాల్లో సాగిన పర్యటన -కార్యకర్తలు, ప్రజలకు భరోసా ఇచ్చిన యువనేత నారా లోకేష్ విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన తొలివిడత శంఖారావం యాత్ర ఉత్తరాంధ్ర పార్టీ కేడర్ లో నూతనోత్సాహాన్నినింపింది. ఈనెల 11వతేదీన ఇచ్చాపురం నుంచి […]
Read Moreజగన్ ఓ మెంటలోడు
-పాలిచ్చే ఆవు టీడీపీ… దున్నపోతు వైసీపీ -నర్సీపట్నం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ నర్సీపట్నం : ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకు ప్యాలెస్ పిల్లికి ఉచ్చ పడటం ఖాయం. పోరాటాల, పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ఒక్కటే తీసుకువచ్చారు. బాబు గారి హయాంలో పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు […]
Read Moreతెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం
-పరిస్థితి ఆందోళనకరం -కత్తులతో ప్రత్యర్థుల దాడి -ఒంగోలులో ఉద్రిక్తత -బాబు, లోకేష్, అచ్చెన్న, సోమిరెడ్డి, పితాని, కన్నా, బీద ఖండన ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అనుబంధవిభాగమైన తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా ఆయనను ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మర్రెడ్డిపై హత్యాయత్నం […]
Read Moreమత సామరస్యాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే
– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్ సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు పార్లమెంట్ లో సపోర్టు చేశామని విజయసాయిరెడ్డి మాట్లాడటం అబద్దం. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొనేది లేదని టీడీపీని నమ్మొద్దు అని విజయసాయిరెడ్డి మాట్లాడటం, అందని ద్రాక్ష పుల్లన చందంగా ఉంది. బీజేపీతో పొత్తు కోసం జగన్ చేయని ప్రయత్నం లేదు. అవినీతిలో నేరాల్లో పీకల్లోతు కూరుకుపోయిన వైకాపాతో పొత్తుకు బీజేపీతో సహా అన్ని పార్టీలు […]
Read Moreనూజివీడు టీడీపీ ఇంచార్జ్ గా పార్థసారథి
కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని నియమించారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పార్థసారథికి ఆ పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయనకు యాదవులు ఎక్కువగా ఉన్న నూజివీడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నాయకత్వం తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలలో సారథి మంత్రి పదవులు నిర్వహించిన విషయం తెలిసిందే. పొత్తులో […]
Read Moreమిస్టర్ జగన్.. బాబు కంటే స్పీడుగా తిరుమల కొండెక్కు
-లేకపోతే రామతీర్థం కొండెక్కు చూద్దాం -అప్పుడు తెలుస్తుంది ముసలోడెవరో? -ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలి -సీఎం జగన్ ముసలోడు వ్యాఖ్యలపై యువనేత లోకేష్ సవాల్ -వైకాపా సొంత ఎంపీ కొడుకు, భారన్యే కిడ్నాప్ చేశారు -మాడుగుల శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్ మాడుగుల : బాబు హయాంలో అనేక పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించాం. నెలకు రెండు సార్లు ఆయన విశాఖకు వచ్చేవారు. […]
Read Moreతల్లికీ, చెల్లికీ న్యాయం చేయలేని జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా?
-పెళ్లికానుక పేరుతో జగన్ రెడ్డి ఎన్నికల స్టంట్ -ప్రచార ఆర్భాటం తప్ప.. పేదింటి ఆడబిడ్డలకు భరోసానివ్వని దుస్థితి – తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డి చెప్పేది కొండంత-చేసేది గోరంత. ఐదేళ్లుగా పెళ్లి కానుక పథకానికి తిలోదకాలు ఇచ్చి ఎన్నికల వేళ బటన్ నొక్కుడుతో హడావుడి చేయడం మహిళలను మోసం చేయడమే. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 22 […]
Read Moreజగన్…దమ్ముంటే నాకు టికెట్ రాకుండా ఆపు
-చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని సొంతం చేసుకోనున్న కూటమి -ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయిన మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్… -ఆఖరి నుంచి మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డికి ఖాయం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హైదరాబాద్: చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని కూటమి సొంతం చేసుకోనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు . పొత్తు, సీట్ల ఖరారు పై చర్చించేందుకు […]
Read Moreమహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు
– మక్తల్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మక్తల్ : 2013లో తెలంగాణ సాధనకోసం ఇక్కడనుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నా. నరేంద్ర మోదీ మూడవ […]
Read Moreఅన్నా క్యాంటీన్లు నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన జగన్ సర్కార్
– కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2018లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా గుడిపల్లి గ్రామంలో అన్నా క్యాంటీన్ ను భువనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ….కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు అన్నా […]
Read More