ఎమ్మెల్యేల అనర్హత కేసు మళ్లీ మామూలే

అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు […]

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తుకు వారం రోజుల గడువు

• నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి […]

Read More

అబద్ధాల అభినయంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే

-250 ఎకరాలలో జనం నిండిపోయారని సాక్షి దినపత్రిక ఊదర కొట్టింది… కానీ 54 ఎకరాలలో మాత్రమే జనం పల్చగా హాజరయ్యారు… -99% హామీలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేదు… -ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి… -సిద్ధం సభ ఖర్చు ప్రభుత్వానిదా?, పార్టీదా?? -ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను.. -నేను హిందువుని.. నన్ను గెలిపించండని నేను ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు… -ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ […]

Read More

370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం

– ఎన్నికల కోడ్ రాకముందే యాత్ర పూర్తి – జనసందేశ్ డిజిటల్ పత్రికను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు (ఫిబ్రవరి 20న) ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రేపటి నుండి 4 యాత్రలు […]

Read More

బహిరంగ చర్చకు భయమెందుకు సజ్జలా?

– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జగన్ ఏమి అబద్దాలు చెప్పారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్న వేశారు? బహిరంగ చర్చకు ఎందుకు రావాలని మరో ప్రశ్న వేశారు? హామీల్లో 99.5% అమలు చేశామని జగన్ పదే పదే చెప్పేవి పచ్చి అబద్దాలు. టీడీపీ మేనిఫెస్టో నెట్ నుంది తొలగించారని చెప్పేది కూడా కొండంత అబద్ధం. మద్య నిషేదం చేసి ఓట్లు అడుగుతానని, […]

Read More

సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

-పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం -మేం పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకువస్తాం -నల్లబెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు -ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేస్తే ఇక మనపరిస్థితి ఏమిటో ఆలోచించండి – అనకాపల్లి నియోజకవర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ అనకాపల్లి : నేను ఐటీగా మంత్రిగా ఉన్నప్పుడు నెలకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువస్తే.. నేడు వారానికో కిడ్నాప్, భూకబ్జా, […]

Read More

మంత్రి అమర్నాధ్‌కు లోకేష్ కోడిగుడ్డు గిఫ్టు

– ఆయనకు అందించాలని అనకాపల్లి ప్రజలకు పిలుపు – అనకాపల్లిలో అమర్నాధ్ పరువు తీసిన లోకేష్ అనకాపల్లి : టీడీపీ యువనేత లోకేష్ అనకాపల్లి ప్రజల సమక్షంలో మంత్రి అమర్నాధ్ పరువు తీశారు. మంత్రి అమర్నాధ్ గతంలో చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యలకు సింబాలిక్‌గా.. అనకాపల్లిలో జరిగిన శంఖారావం సభలో, లోకేష్ అదే కోడిగుడ్డును ఒక గిఫ్టు బాక్సును చూపిస్తూ.. దీనిని మంత్రికి పంపిస్తున్నట్లు చెప్పి కడుపుబ్బ నవ్వించారు. దీనిని మంత్రికి […]

Read More

ఏపీలో ప్రచారానికి రేవంత్‌రెడ్డి

– ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ – నిజమైన ‘మహానాడు’ కథనం – ఏపీలో ప్రచారానికి రేవంత్ రాకపై ముందే కథనం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. దీనిని ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ధృవీకరించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డి వస్తారని ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డితోపాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి […]

Read More

ఘనంగా షర్మిల వారసుడి పెళ్లిసందడి

-సోషల్ మీడియాలో ఆకట్టుకున్న పెళ్లి, తలంబ్రాల వేడుక -మేనల్లుడి పెళ్లికి మేనమామ జగన్ మిస్ -అంతా వచ్చారు.. అన్నయ్య తప్ప.. హైదరాబాద్: ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి- ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కొడుకు.. ఏపీ సీఎం జగన్ మేనల్లుడు రాజారెడ్డి వివాహం, రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అన్ని పార్టీలకు చెందిన నేతలు, వైఎస్ బంధుమిత్రులంతా హాజరయ్యారు. మేనమామ, ఏపీ […]

Read More

అనకాపల్లి రహదారులు.. అనంతలోకాలకు మార్గాలు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇది అనకాపల్లిలోని ప్రధాన రహదారి. జగన్మోహన్ రెడ్డి జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే గర్బిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చేతగాని ముఖ్యమంత్రి సిగ్గు,లజ్జా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నానని డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కాంట్రాక్టర్లకు 1.80లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో టెండర్లు పిలచినా […]

Read More