– యువనేత లోకేష్ కు సమగ్రశిక్షా ఎంప్లాయిస్ ఫెడరేషన్ విజ్ఞప్తి విశాఖపట్నం: రాబోయే ప్రజాప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్రశిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. విశాఖ నార్త్ శంఖారావం సభకు ముందు వారు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమగ్ర శిక్షాలో […]
Read More‘పాపులర్ సీఎం’లలో కనిపించని జగన్
– జగన్ పాపులర్ సీఎం కాదా? – ఇండియాటుడే సర్వేలో కనిపించని జగన్ ర్యాంకు – నెంబర్ వన్ స్థానంలో నవీన్ పట్నాయక్ – తర్వాత స్థానాల్లో యోగి, హిమంతబిశ్వ శర్మ, పటేల్, మాణిక్ సాహా – సంక్షేమ పథకాలిస్తున్నా జగన్ పేరు కనిపించదేం? – ఐదవ స్థానంలో కూడా కనిపించని జగన్ పేరు – లబ్థిదారులు జగనన్నకు పాసు మార్కులు కూడా ఇవ్వలేదా? – 90 శాతం సంతృప్తికర […]
Read Moreపెళ్లికి పోలేదా? మాయ్య…
– మేనల్లుడి పెళ్లికి వెళ్లని జగన్ – ఎంగేజ్మెంట్కు హాజరుతోనే సరి – రాష్ట్రంలో అందరికీ మేనమామ అని చెప్పిన జగన్ – అసలు మేనల్లుడి పెళ్లికి మాత్రం డుమ్మా – పెళ్లికి గైర్హాజరుపై సోషల్మీడియాలో పేలుతున్న సెటైర్లు – ‘స్వామీ నదికిపోలేదా’ స్థానంలో ‘మాయ్య పెళ్లికిపోలేదా?’ డైలాగులు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన రాష్ట్రంలోని కొన్ని కోట్ల మంది చెల్లెమ్మలకు అన్న కాని అన్నయ్య. మరెన్నో లక్షలమంది మేనళ్లలకు […]
Read Moreసీఎం సభలంటే బెంబేలెత్తుతున్న ప్రజలు
– ప్రజా రవాణా ఇబ్బంది పెట్టేలా సిద్ధం సభలా? – మాజీ శాసనసమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు ఒకప్పుడు ముఖ్యమంత్రులు బహిరంగ సభలు పెడితే ఏం చెబుతారా అని ప్రజలు తండోపతండాలుగా సభలకు వెళ్లి వినేవారు. కాని గత 5 ఏళ్లుగా అటువంటి పరిస్థితి లేదు. సీఎం సభ అంటే ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. సుధూర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లాలంటే […]
Read More‘బుద్దా’ రాజకీయ రక్తాభిషేకం!
-రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ -టికెట్ ఇవ్వాలని రక్తంతో వినతి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం. కమ్ రక్తాభిమానం! అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది. ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది. మరోసారి జాలి వేస్తుంటుంది. ప్రేమ కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ మహా ఎబ్బెట్టుగా, అతిగా అనిపిస్తుంటుంది. త మిళాభిమానం అయితే.. తమ అభిమాన నేత కోసం, ఒంటిమీద పెట్రోలు పోసుకుని, ఆత్మహత్యలు చేసుకునే లెవల్లో ఉంటుంది. తమిళనాడులో ఆనందానికి-ఆగ్రహానికి ఇలాంటి […]
Read Moreజగన్ రెడ్డి దొడ్డిలో డబ్బుకు తప్ప అంబేద్కర్ కు విలువ లేదు
– అంబేద్కర్ కన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను బహిరంగపరిచారు – అంబేద్కర్ కు వైకాపా చేసిన అవమానాన్ని దళిత జాతి క్షమించదు – మాజీ మంత్రి కె ఎస్ జవహర్ అంబేద్కర్ విదేశీ విద్యకు చంద్రబాబు 5 వేల మందిని విదేశాలకు పంపారు . జగనన్న విదేశీ విద్యకు 5 ఏళ్ల పాలనలో విదేశాలకు పంపింది 300 మందిని మాత్రమే. అంబేద్కర్ పేరుకన్నా డబ్బే ఎక్కువ […]
Read Moreముగిసిన చంద్రబాబు రాజశ్యామల యాగం
ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. […]
Read Moreఒక చేత్తో ఇచ్చి…మరో చేత్తో గిచ్చి
-గతంలో ఒక పేదవాడి కుటుంబ ఖర్చు పదివేలు -జగన్ జమానాలో అది ఇరవైవేలు దాటింది -జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై భగ్గుమంటున్న జనం -సంక్షేమం కాదు బాబోయ్ సంక్షోభం అంటున్న ప్రజలు -ఇచ్చేది బెత్తెడు…తీసుకునేది బారెడు అంటూ గగ్గోలు -మారిన పరిస్థితి పై ముఖ్యమంత్రికి నివేదిక -జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు (సువర్ణరాజు) ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయింది…మరి కొద్ది నెలల్లోనే […]
Read Moreబీజేపీలో వైసీపీ విభీషణులు?
– వైసీపీని కాపాడే యత్నం – వైసీపీతో ఆర్ధిక-వ్యాపారబంధం? – గతంలో ఒక కీలకనేతకు క్వారీ, ఇసుక అమ్మకాల్లో వాటా? – మరో నేతకు సెక్యూరిటీ – వైసీపీతో టచ్లో కొందరు బీజేపీ అగ్రనేతలు? – వైకాపా చెవులకు కోర్ కమిటీ చర్చల వివరాలు? – పొత్తు వద్దన్నదే వీరి లక్ష్యం – బీజేపీని వ్యతిరేకించే టీవీ చానెళ్లతో మ్యాచ్ఫిక్సింగ్ – మీడియా అడిగినట్లూ.. నేతలు చెప్పినట్లూ కలరింగ్ – […]
Read Moreప్రపంచంలోనే ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి
-జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే -ఐక్యరాజ్యసమితి గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం.. కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర […]
Read More