– నిర్ణీత కక్ష్యలోకి ఇన్సాట్-3డీఎస్ శ్రీహరికోట:- సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని ఈ వాహననౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో […]
Read Moreచేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు
-నేత కార్మికుల రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తా – మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటాం – చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్ కు టాటా గ్రూప్ – మంగళగిరిలో వీవర్ శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, […]
Read Moreకేజ్రీవాల్ పై అసెంబ్లీ విశ్వాసం
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై విశ్వాస పరీక్ష లో గెలుపొందారు. ప్రభుత్వం విశ్వాసం విశ్వాసం శుక్రవారంనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా, శనివారం సభలో చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో ఆయన సభా విశ్వాసం పొందారు. ఓటింగ్ సందర్భంగా 64 మంది ‘ఆప్’ ఎమ్మెల్యేలలో 54 మంది సభకు హాజరయ్యారు. దీనికి ముందు చర్చలో కేజ్రీవాల్ పాల్గొంటూ, […]
Read Moreఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
-మంత్రి సిదిరి అప్పలరాజు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటారని.. దాని […]
Read Moreజగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ
-బీసీలు, ఎస్సీలంటే ఆయనకు చులకన -సూపర్ -6 అంటే ఆంధ్రా భోజనం, రాయలసీమ రాగి సంకటి -అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తున్నారు -అరగంట అంబటికి కోపం వచ్చింది -100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ -జగన్ హయాంలో విశాఖ.. విషాదపట్టణం – పెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పెందుర్తి : సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం […]
Read Moreబ్రాహ్మిణి బాట.. లోకేష్ మాట
• చేనేతరంగాన్ని దత్తత తీసుకుంటానన్న నారా లోకేష్ • వీవర్ కమ్యూనిటీకి చేయూతనందించే బృహత్తర ప్రణాళిక రూపకల్పన • మంగళగిరిలో టాటా తనేరా సహకారంతో పైలట్ ప్రాజెక్టు వీవర్శాల ఆరంభించిన బ్రాహ్మిణి • చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న నారా కుటుంబం • మంగళగిరి చేనేత చీరలు ధరించి నియోజకవర్గంలో పర్యటించిన భువనేశ్వరి, బ్రాహ్మిణి • చేనేతలకు మహర్దశకు బృహత్తర కార్యక్రమం చేపట్టిన నారా లోకేష్కి అండగా భార్య […]
Read Moreపీచు మిఠాయిపై నిషేధం
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Moreవైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ -3లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలకు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి […]
Read More25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కడుబండి గ్యాంగ్ కబ్జా చేశారు… మీరే కాపాడాలి
– న్యాయం చేయాలని వేడుకుంటే జగన్ స్టిక్కర్ అతికించి పంపేశారు – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుట బాధితుల గగ్గోలు ఎస్.కోట: శంఖారావం సభకి వచ్చిన నారా లోకేష్కి వినతిపత్రం అందిస్తున్న ఈ వ్యక్తిపేరు శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన సుంకర పైడన్న. ఆయన జేబులో సెల్ ఫోన్కి జగనే మా నమ్మకం స్టిక్కర్ అతికించి ఉంది చూడండి.. కానీ పైడన్నకి జగన్ గ్యాంగ్ నమ్మకద్రోహం చేసింది. […]
Read Moreఎంపి విజయసాయిరెడ్డికి పార్లమెంటరీ మహారత్న అవార్డు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న( పార్లమెంటరీ మహారత్న) అవార్డు అందుకున్నారు..ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని మహారాష్ట్ర సధన్ లో శనివారం జరిగింది. రవాణ,పర్యాటక సంస్కృతిక పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును అందుకున్నారు.పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ […]
Read More