మీరు చొక్కా మడతపెడితే… మేం కుర్చీలు మడతపెడతాం

-వైకాపాలో ఉన్నవారందరూ సైకో.. బ్లేడ్ బ్యాచ్ లే -మా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం -యువత వద్దకు వెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? -నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ నెల్లిమర్ల : ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్రప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. చెడు చేస్తే పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే […]

Read More

లోకేష్ బాబూ.. జగన్ మమ్మల్ని నమ్మించి నిండా మోసం చేశారు

-మాకు మీరే న్యాయం చేయాలి -లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన డీఎస్సీ అభ్యర్థులు -టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం విజయనగరం: ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శంఖారావం సభలో యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. హామీ ఇచ్చిన విధంగా 23వేల పోస్టులతో […]

Read More

అమరావతిని విచ్ఛిన్నం చేసిన తుగ్లక్ సీఎం జగన్

– రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు – సైకో సీఎం అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు – పక్క రాష్ట్రాల దగ్గర రాజధాని కావాలని అడుక్కునే స్థితిలో ఏపీ – టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట: రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి. రైతుల బతుకు చిత్రం పై […]

Read More

చంద్రబాబు దంపతుల రాజశ్యామల యాగం

ఉండవల్లి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం […]

Read More

నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రా!

-మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సవాల్ – బాధితులను పరామర్శించడానికి వచ్చిన మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి – మాచర్ల పట్టణంలో హై టెన్షన్ – ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు మాచర్ల పట్టణంలో ఘనంగా జరుపుకుంటూ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి […]

Read More

ఎర్ర చందనం మాఫియాపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువేళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు. నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైకాపా పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుంది. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు ఆరోపించారు. వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ […]

Read More

వాలంటీర్లకు జగన్ రెడ్డి బిస్కట్లు

• తండ్రి అధికారంతో అవినీతికి పాల్పడి, 16 నెలలుజైల్లో ఉన్న వ్యక్తి అవినీతి లేని సమాజం.. లంచాలు లేని పాలన, విశ్వసనీయత, నిబద్ధత అంటుంటే ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదు • బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టు..నేడు మీ అంతటి వారు లేరంటూ వాలంటీర్లకు బిస్కట్లు వేస్తున్నాడు • చంద్రబాబుకి ఓటేయవద్దని ప్రజలకు మీరైనా చెప్పండని జగన్ రెడ్డి వాలంటీర్లను అడుక్కునే దుస్థితికి దిగజారాడు • వాలంటీర్ల ముసుగులో వైసీపీ […]

Read More

సజ్జల రెండు ఓట్లపై ఈసీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు

• సజ్జల కుటుంబ డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి. • రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు చేర్చుతూ..ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంలో ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేశాం. • అయినా, కొంతమంది డీఈఓలు, ఈఆర్ఓలు లెక్కచేయకుండా అధికారపార్టీతో కుమ్మక్కై వారి డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించలేదు. • సి.ఎం జగన్ రెడ్డికి సజ్జలు అత్యంత సన్నిహితుడు, […]

Read More

ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా?

– విలేకరిపై దాడిని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- పల్నాడు జిల్లా, అమరావతిలో విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుండి వైసీపీ అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పరమేశ్వరరావుపై దాడి చేసిన గూండాలపై […]

Read More

సేవాలాల్ ఆశయాలను నీరుగారుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

– శాసనమండలి మాజీ చైర్మన్ఎం.ఏ షరీఫ్ – టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ 285వ జయంతి వేడుకలు బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ 285 వ జయంతి వేడుకలు టిడిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొని బంజారాల అభివృద్ధికి సేవాలల్ చేసిన […]

Read More