మంత్రి పెద్దిరెడ్డితో కలెక్టర్లు, అధికారులకు బెదిరింపుల భయం

-పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక దళాలను దించండి – 2021 స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంలో ఎన్నికల సంఘాన్ని దూషిస్తూ, జిల్లా కలెక్టర్లను బెదిరించిన వైకాపా మంత్రి పెద్దిరెడ్డి.. రాబోయే సాధారణ ఎన్నికల్లో సైతం చిత్తూరులో అరాచకాలు సృష్టించే అవకాశం ఉందంటూ కమీషన్ కు లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు • 2021 లో వైకాపా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షాత్తు మీడియా సమక్షంలో ఎన్నికల సంఘాన్ని దూషించి, […]

Read More

ఎంఎస్పీ ఇస్తారా లేదా బోనస్ ఇస్తారా?

-వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి -కనీస మద్ధతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి -శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు కౌన్సిల్ లో ఈ అంశాన్ని ఎమ్మెల్సీ […]

Read More

రైతు బీమా చెల్లించలేదు

-సొంత ఇళ్ళు ఇస్తామని చెప్పి మోసం -అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారు -కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది -బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నెల్లూరు : ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందిఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. […]

Read More

ఆదివాసీ గ్రామాల్లో అన్ని సౌకర్యాల కోసం కార్యాచరణ

– సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ – బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.గత సంవత్సరం ఢిల్లీలో భారత ప్రభుత్వం తరుఫున ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. […]

Read More

బ్రాహ్మణ కార్పోరేషన్ నిర్వీర్యం

– చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సీడీ, పావలా వడ్డీకే రుణం, రిబేట్ స్కీమ్ ఈ ప్రభుత్వంలో నిలిపివేశారు – రాజాంలో యువనేత లోకేష్ కు వినతుల వెల్లువ – సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ రాజాం: రాజాం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుసుకువచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పారా మెడికల్ విభాగం నందు గత 21 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న హెల్త్ […]

Read More

బొత్స ఓ అవినీతి తిమింగళం

– విశాఖపట్నంలో 40వేలకోట్ల రూపాయల భూములు దోచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము? – బొత్స సత్తిబాబుకు కనీసం ఒక టీచర్ ను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం లేదు – రాజాం శంఖారావం సభలో టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళి రాష్ట్రంలో సైకో సిఎం నేతృత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోంది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థుడు జగన్. 31 మంది ఎంపిలున్నా స్పెషల్ స్టేటస్ ను పట్టించుకోలేదు. […]

Read More

జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది

-జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది -బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు -వైకాపా పేటీఎం కుక్కలు జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలను సోషల్ మీడియాలో తిడుతున్నా పట్టించుకోవడం లేదు -నేను పరదాల మాటున లేదు. దమ్ము, ధైర్యంతో ప్రజల్లో తిరుగుతున్నా -రాజాం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ ఎన్నికేసులు పెట్టిన ఎత్తిన జెండా దించకుండా కాపలా కాస్తున్న పసుపు […]

Read More

బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ లు ఎప్పటికైనా శిక్షార్హులే

• జీవో నెం : 10 లాంటి తప్పుడు జీవోలతో బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన వ్యవహారంలో ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ లు ఎప్పటికైనా శిక్షార్హులే • రాజధానిలో అధికారుల నివాస సముదాయాలకు రుణమిచ్చిన బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం-10, ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనం • అసలు నిర్మాణమే పూర్తికాని, మనుషులే లేని భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటున్నట్టు తప్పుడు జీవోలతో జగన్ […]

Read More

జగన్‌కు పార్టీపై పట్టు పోతుందా?

– ఉమ్మడి హైదరాబాద్ డిమాండ్ పరువు తీసిన అగ్రనేతలు – హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న వైవి సుబ్బారెడ్డి – ఇప్పట్లో విశాఖ రాజధాని కాదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి – అప్పటిదాకా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయాలని డిమాండ్ – రెండేళ్లు పొడిగిస్తే చాలట – దానికోసం పార్లమెంటులో పోరాడతామని వెల్లడి – మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని ప్రకటన – సుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీకి సంబంధం లేదన్న మంత్రి […]

Read More

శ్రీశైలం రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి కలకలం

నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. రాత్రుల సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది.చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా […]

Read More