– జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని దళిత చైతన్య యాత్రలు జరిగాయి. యాత్ర లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేస్తున్న విధానాన్ని. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు […]
Read Moreసత్తెనపల్లి చర్చిలో కన్నా ప్రార్థనలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం నందు బాక్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆరాధన మహోత్సవం ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రార్థనలు చేసి కన్నా లక్ష్మీనారాయణ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ పట్టణ మహిళా […]
Read Moreఇది మోడీ ఆత్మ విశ్వాసం.. ఇది మోడీ సాహసం
ఆర్ధిక విప్లవ సంస్కరణల మేధావి ప్రధానిగా ముద్ర వేసిన తెలుగు వజ్రం పాములపర్తి వెంకట నరసింహారావుకు అత్యున్నత భారతరత్న పురస్కారం లభించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరణానంతరం మహా మేధావి పివి నరసింహారావుకు ప్రకటించారు. అలాగే మరో నిరాడంబర పూర్వ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్.స్వామినాధన్ కు భారతరత్న ప్రకటించారు. పద్మ అవార్డుల కమిటీకి […]
Read Moreవైకాపా ఖాళీ అవుతుందని ముందే చెప్పా
-పార్టీలో వై.వి. సుబ్బారెడ్డి ఆషామాషీ వ్యక్తేమి కాదు… -వాళ్ళిద్దరూ తోడు దొంగలే… -యుద్ధ ప్రాతిపదికన అమరావతి, పోలవరం నిర్మాణం… -బూట్లు వేసుకున్న అధికారులు పనికిమాలిన రాజకీయ నాయకుల చెప్పులు తుడుస్తున్నారు… -ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు నివేదించిన పురంధేశ్వరి … -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజధాని పేరిట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన బాబాయి చేత కొత్త డ్రామా ఆడిస్తున్నారని, ఇటువంటి పిచ్చి డ్రామాలకు ప్రజలెవరు […]
Read Moreఅధికారంతో సభను అడ్డుకోలేరు
– రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు •వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం •ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కుట్ర •ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తుంది. పోలీస్ అధికారులతో వైసిపి ప్రభుత్వం తన […]
Read Moreచంద్రబాబు సీఎం అయితేనే చేనేతలకు సంక్షేమం
– చేనేతల వస్త్రాలను ప్రమోట్ చేస్తా..చేనేతలకు చేయూతనిస్తా – రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో చేనేత మహిళలు విజ్ఞతతో ఆలోచించాలి – చేనేత మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య ధర్మవరం: ధర్మవరం చేనేతలు తమ చేతులతో చేసే వస్త్రాలను ప్రమోట్ చేసి చేనేతలకు చేయూతనందిస్తానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయికి ధర్మవరం పట్టు వస్త్రాలు వెళ్లడం ఏపీకి గర్వకారణమని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
• రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, వేపకుంట గ్రామంలో పార్టీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న మృతిచెందిన నారాయణ. • నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి. ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి […]
Read Moreరెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసినట్టు సజ్జలే ఒప్పుకున్నాడు
• క్యాంప్ క్లర్క్ సజ్జల అన్నీ తెలిసి కావాలనే రెండు చోట్ల ఓటు • రెండు నియోజకవర్గాల్లో తనకు, తన కుటుంబసభ్యులకు ఓట్లు కావాలని దరఖాస్తులు పెట్టింది..వాటిపై సంతకాలు పెట్టింది సజ్జల ఆయన కుటుంబ సభ్యులు కారా? • ఉద్దేశపూర్వకంగా తప్పు చేసింది కాక టీడీపీ వాళ్ల కళ్లు పచ్చగా ఉన్నాయని నోటికొచ్చినట్టు మాట్లాడితే సజ్జల సచ్ఛీలుడైపోడు • టీడీపీ నేతల కళ్లు పచ్చగా ఉంటే, రామకృష్ణారెడ్డి వైసీపీనేతల కళ్లు […]
Read Moreఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్
-జగన్ రెడ్డి జబ్బు పేరు డయేరియా -చంద్రబాబు నాటిన తులసిమొక్క .. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్క -మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది -శంఖారావం సభకు వైకాపా దిష్టి – పార్వతీపురం శంఖారావం సభలో యువనేత లోకేష్ మా శంఖారావం సభకు వైకాపా దిష్టి తగిలినట్లుంది. మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు,నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ […]
Read Moreసైకిలెక్కనున్న ఆదాల, మాగుంట, వేమిరెడ్డి?
-జగన్ కు ముగ్గురు ఎంపీల ఝలక్ – హైదరాబాద్ లో ముగ్గురి మంత్రాంగం ? – ఢిల్లీలో జగన్ను కలవకూడదనే దుబాయ్ వెళ్లిన వేమిరెడ్డి – నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిపై వేమిరెడ్డి సూచనను పట్టించుకోని జగన్ – వేమిరెడ్డికి కాంట్రాక్టుల హామీ ఇచ్చి చేతులెత్తేసిన జగన్ – ఇసుక కాంట్రాక్టు ఇస్తానని తమ్ముడు అనిల్కు ఇచ్చిన జగన్ – తెలంగాణ, మరో బీజేపీ రాష్ట్రంలోనూ కాంట్రాక్టులపై మొండిచేయి – జగన్ […]
Read More