సలహాదారు సజ్జలకు రెండు చోట్ల ఓట్లెలా వచ్చాయి?

– పొన్నూరులో ఒకటి.. మంగళగిరిలో మరొకటా? – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ట్వీట్‌తో జమిలి ఓట్ల బాగోతం బట్టబయలు -ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ – సలహాదారులే ఇలా చేస్తే ఎలా అన్న బీజేపీ అధికార ప్రతినిధి జయప్రకాష్ – ఓటును తొలగించుకునే బాధ్యత లేదా అని ప్రశ్న – ధూళిపాళ్ల ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో రచ్చలాంటి చర్చ – పొన్నూరులో తొలగించాలని దరఖాస్తు చేశానన్న సజ్జల – […]

Read More

మీకు దమ్ముంటే వీటికి జవాబు చెప్పండి సార్

– డీఎస్సీపై జగన్ సర్కారుకు 9 ప్రశ్నలు సంధించిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విజయవాడ: సమస్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్న తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తనపై చేతగానివారిలా వ్యక్తిగత దాడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీకి సంబంధించి తాను సంధించిన 9 ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సవాలు విసిరారు. నవరత్నాల ప్రభుత్వానికి షర్మిల సంధించిన నవ ప్రశ్నాస్త్రాలివే. గతంలో వైఎస్ […]

Read More

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మీడియా ముందు ఈ బిల్డప్పులెందుకు?

-ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చేతులెత్తేసిన ఉద్యోగ సంఘాలు -మీడియా సమావేశంలో పొంతన లేని వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు -సమావేశ వివరాలను ప్రభుత్వమే మీడియాకు వెల్లడించాలి -ప్రభుత్వాల నుండి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే సంఘ నాయకులు ప్రశ్నించలేరు -ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించడం, ఒత్తిడి తేవడంలో జాయింట్ కౌన్సిల్ సభ్యత్వ సంఘాలు విఫలమై,పూర్తిగా చేతులు […]

Read More

పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

• అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణం • ⁠ జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ […]

Read More

హైదరాబాదులోని జగన్ బినామీ భూముల రక్షణకే ఉమ్మడి రాజధాని ప్రకటన

– రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన జగన్ రెడ్డి – మొన్న అమరావతి, నిన్న వైజాగ్, నేడు హైదరాబాద్, మరి రేపు? – పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్. రవి ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు తీరా ఓడిపోతున్నారని తెలిసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కోరడం జగన్ రెడ్డి అవకాశవాద రాజకీయానికి నిదర్శనం. […]

Read More

యువత ఓట్ల కోసమే ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ రెడ్డి డ్రామా

– ఆడుదాం ఆంధ్రా కాదు ..జగన్ రెడ్డి చేతుల్లోంచి నుంచి ఆంధ్రని కాపాడుదాం – టిడిపి మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న సీఎం జగన్ రెడ్డి ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతోడ్రామాలాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు […]

Read More

కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

• పుట్టపర్తి నియోజకవర్గం, ఓబుళ దేవర చెరువు(ODC)మండలం, గాజుకుంటపల్లి గ్రామంలో కార్యకర్త మేకల రామచంద్ర కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న మృతిచెందిన రామచంద్ర. • రామచంద్ర చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన రామచంద్ర కుటుంబసభ్యులు. • రామచంద్ర కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • రామచంద్ర కుటుంబ సభ్యులకు […]

Read More

మీ ఏడుపు మీరు ఏడవండి

– సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలను ఉద్ధరించడానికేనా మీ స్కీములు? -సాక్షికి కోట్ల రూపాయల ప్రకటనలు క్విడ్ ప్రో కో కాదా? -సర్కారు ఇళ్లకు భారతీ సిమెంట్ ఒక్కటే పనికొస్తుందా? -స్కీముల పేరిట జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ ల గురించే మాట్లాడాను – ఆయన కు ఎంత ఆయాచిత లబ్ధి చేకూరిందో గణాంకాలతో సహా వివరించా – అయినా సాక్షి దినపత్రికలో ప్రజలకు లబ్ధి చేకూర్చే స్కీముల గురించి […]

Read More

ఫ్యాంట్లు పాడైపోతాయని జగన్ పొలాల్లోకి కూడా దిగలేదు

-జగన్ కాదు.. జలగ -ఏ విధంగా మీది రైతు ప్రభుత్వం ? -రైతుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు ? -రాష్ట్రప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పురందేశ్వరి -రైతులు తీవ్రవాదులా… పాకిస్థానీలా‌‌‌ ? -వారి ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వరా ? -దాచుకోవడం..దాచుకోవడం జగన్ టార్గెట్ -రైతుల ఆత్మహత్య ల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ సిగ్గు పడాలి – బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ […]

Read More

జగన్ రెడ్డి అప్పుల పిచ్చితో 4.5 లక్షల విద్యార్ధులు వెళ్లిపోయారు

• వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందానికి కట్టుబడి డీఎస్సీలు వాయిదాలు వేసి, చదువుల్ని చట్టుబండలు చేసిన వైసీపీ ప్రభుత్వం • – రూ. 2200 కోట్ల అప్పులకోసం విద్యార్థుల భవిష్యత్ తాకట్టుపెట్టిన జగన్ రెడ్డి • రాష్ట్రవ్యాప్తంగా 4709 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. • 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికల స్టంట్ కాదా జగన్ రెడ్డి? • మొత్తంగా […]

Read More