-ఇసుకలో పేక మేడలు కట్టారా? -ఇసుక కదిలితే బ్యారేజీ కూలుతుందట -వచ్చి ఆ అద్భుత కట్టడాలను వివరించండి -బస్సులో రావడం ఇబ్బంది అయితే హెలికాప్టర్ సిద్ధంగా ఉంది – కెసిఆర్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం. రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు. వెంకటస్వామి గారి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ […]
Read Moreకేసీఆర్ పాలనలో ధ్వంసమైన జలదృశ్యం
– మేడిగడ్డకు బీఆర్ఎస్-బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? – కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంగా మారిందని మోదీ అన్నారు కదా? – మరి బీజేపీ ఎమ్మెల్యేలు మాతో మేడిగడ్డకు ఎందుకు రాలేదు? – మేడిగడ్డకు వెళ్లే ముందు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ సారథ్యంలో జరిగిన జలదోపిడీ నిరూపించేందుకు, ఎమ్మెల్యేలతో కలసి మేడిగడ్డకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి… తమతో పర్యటనకు రాని బీజేపీ-బీఆర్ఎస్ను తూర్పారపట్టారు. స్వయంగా మోదీనే […]
Read Moreరేవంత్ భయానికే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా?
-నందినగర్కు అసెంబ్లీ దూరం.. నల్లగొండ దగ్గర నా? – ఇప్పటివరకూ అసెంబ్లీకి రాని కేసీఆర్ – విపక్షనేత రాకపోవడం మంచిది కాదన్న రేవంత్ – అనారోగ్య కారణాలంటున్న బీఆర్ఎస్ వర్గాలు – నందినగర్ కేసీఆర్ ఇంటి నుంచి అసెంబ్లీ దూరం 7.2 కిలోమీటర్ల దూరం – నందినగర్ ఇంటి నుంచి నల్లగొండకు దూరం 109.7 కిలోమీటర్లు – మరి కేసీఆర్కు అసెంబ్లీ దూరమా? నల్లగొండ దూరమా? – నల్లగొండ వెళ్లేందుకు […]
Read Moreమంచివారికి రాజకీయాల్లో గుర్తింపు దక్కడం లేదు
– గతంలో అవార్డులు ఇస్తామన్నా వద్దన్నా – పద్మవిభూషణ్ అవార్డు వినమ్రతతో స్వీకరిస్తా – ఆరెస్సెస్తోనే తెలుసుకోవడం నేర్చుకున్నా – ప్రజాజీవితంలో ఉన్నవారు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి – కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దేశానికే ప్రమాదం – రాజకీయాల్లో మంచివాళ్లకు గుర్తింపు రావడం లేదు – సుజనా-కామినేని సత్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇష్టపడి పనిచేస్తే కష్టమైనా దానిని సాధించవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. […]
Read Moreబావ-బావమరిది సవాల్
– జగన్పై బ్రదర్ అనిల్ క్రైస్తవాస్త్రం! – రంగంలోకి దిగిన బ్రదర్ అనిల్ – విశాఖ నుంచే సమర శంఖారావం – మంగళవారం విశాఖలో క్రైస్తవ పెద్దలతో భేటీ – పాస్టర్లు, ఫాదర్లతో కీలక సమావేశం – 500 మంది మత పెద్దల హాజరు – అంతకుముందే వారితో అభిప్రాయసేకరణ – షర్మిల వెంటే ఉంటామన్న మత పెద్దలు – తర్వాతనే సమావేశం ఖరారు – విశాఖలోనే కూటములు ప్రారంభం? […]
Read Moreస్వర్ణకారులకు కార్పొరేషన్
-కుల గణన తోనే అన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం -కులగణనతో అగ్రవర్ణాలకు ధీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి -మంగళగిరిలో చేనేత వస్త్ర సమాదాన్ని ప్రారంభించిన ఎంపి విజయసాయిరెడ్డి మంగళగిరి. ఫిబ్రవరి 12: స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి […]
Read Moreజగన్ మైనారిటీలను గాలికి వదిలేశారు
– ఏపీ ల్యాండ్ పైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి – లోకేష్ కు శ్రీకాకుళం ప్రజల వినతుల వెల్లువ శ్రీకాకుళం: శంఖారావం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన యువనేత లోకేష్ కు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఇస్లాం బ్యాంక్ ద్వారా మైనార్టీల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, టీడీపీ అధికారంలోకి వస్తే తమవర్గం సంక్షేమం కోసం […]
Read Moreసీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు?
-ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లు -బిఆర్ఎస్ పోరాటంతోనే కృష్ణా జలాలపై కాంగ్రెస్ తీర్మానం -కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య -కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉంది -కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయాం -జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం -కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది -రేపటి […]
Read Moreఉత్తం మాటలు ఉత్తవే
-తీర్మానం చేయడం బి ఆర్ ఎస్ పార్టీ విజయం -చేసిన తప్పులు సవరించుకున్నందుకు ధన్యవాదాలు -కాంగ్రెస్ కృష్ణా అంశంపై ఇచ్చిన దానిలో అవాస్తవాలు -సభకు క్షమాపణ చెప్పండి -కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు -సీఎం రేవంత్ రెడ్డి సీటు లేదు -నల్లగొండ సభ పుణ్యమే.ఈరోజు కృష్ణా అంశంపై చర్చ -పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ పొక్క పెంచినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? -మేము పేగులు తెగేదాకా కొట్లాడాం -అసెంబ్లీలో మాజీ […]
Read Moreప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను […]
Read More