-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -ఏప్రిల్ 27న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ 2024 నిర్వహణ -ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిన్న వయస్సులోనే ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సాంకేతికి విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం […]
Read Moreముఖ్యమంత్రి వైనాట్ 175నినాదం వెనుక భారీ కుట్ర
-20 నుంచి 29 వరకు అసెంబ్లీ స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర -బిజెపి ని ఏపీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు -బిజెపి లో చేరికలే నిదర్శనం -గత మూడు రోజులుగా ఆరు జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు బిజెపిలో చేరేందుకు క్యూ – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ….విద్వేషం… నియంత్రుత్వం మినహా వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివ్రుద్ధి వాతావరణం లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి […]
Read Moreరాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసీపీ సభ్యులు గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి,ఉప కార్యదర్శి వనితా రాణి,అభ్యర్థులు తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి […]
Read Moreకలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా జగన్రెడ్డికి పట్టదా?
• జగన్ రెడ్డి అసమర్థత, వైసీపీప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో ‘ఆరోగ్య విపత్తు’ తలెత్తింది • గుంటూరు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలుషిత తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి • కలుషిత మంచినీరు తాగి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది చనిపోయారు • వేలమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు • వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి తన శాఖలో ఏంజరుగుతోందో తెలియడంలేదు • […]
Read Moreజగన్ తాగేది ప్రజల రక్తం
-జగన్ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు -ఉద్యోగులను మాయచేసే జిపిఎస్ తెచ్చాడు -ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారు -పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? -ఇది జగనాసుర రక్తచరిత్ర. -రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారు -జగన్ తాగేది ప్రజల రక్తం -లోకేష్ వైకాపా పాలిట మూర్ఖుడు -నాపై కోడిగుడ్లు వేస్తే మనవాళ్లు ఆమ్లెట్లు వేసి పంపారు -వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే -18 నుంచి 59 […]
Read Moreవైసీపీ గుర్తింపుని తక్షణమే రద్దుచేయాలి
• వైసీపీనాయకుల్ని నమ్మి గిరీశా.. చంద్ర మౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు బలైపోయారు.. మరి మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి లాంటి వారి సంగతేమిటి? • ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా ఎన్నికల సంఘం టెర్మినేట్ చేయాలి • ఓటర్ల జాబితాలో అవకతవకలు.. ఇతర తప్పిదాలకు పాల్పడే చిన్నస్థాయి అధికారులతో పాటు, పెద్దపెద్ద తిమింగలాలపై […]
Read Moreజగన్ రెడ్డి పరిపాలన చేతకాని అధముడు
– వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు – గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే తనను తాను అర్జునుడిగా చెప్పుకుంటున్నాడని , జగన్ రెడ్డి అర్జునుడు కాదని పరిపాలన చేతకాని అధముడని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో […]
Read Moreబాబును మళ్లీ సీఎంను చేసేవరకూ విశ్రమించకండి
– గుంటూరు లోని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరిన చుండూరు మండలం మండూరు గ్రామ 30 కుటుంబాల వైసీపీనేతలు,కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. ముందుగా వైసీపీ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన చుండూరు మండలం మండూరు గ్రామం నుండి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి […]
Read More‘జగన’ంత కుటుంబమేదీ?
-వైఎస్ విధేయులు.. జగన్ వెంట ఏరీ? -కెవిపి నుంచి ఉండవల్లి వరకూ -కడప హుస్సేన్ నుంచి అమలాపురం హర్షకుమార్ వరకూ -చివరకు చెల్లి షర్మిల-సునీత నుంచి తల్లి విజయమ్మ వరకూ -నాటి వైఎస్ సన్నిహితులు కూడా జగన్ వెంట లేని వైనం -వైఎస్ విధేయులు జగన్కు దూరంగా ఎందుకున్నారు? -సోషల్మీడియాలో ఆసక్తి కలిగిస్తున్న కథనాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) పాదయాత్ర ముగిసి అధికారంలోకి వచ్చే ముందు వరకూ ఆయనది ‘జగన’ంత […]
Read More‘కోస్తా’లో ‘సీమ’ సవాళ్లేందీ?
– పోలీసులు పనిచేస్తున్నారా? – బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన వ్యాఖ్యలపై చర్యలేవీ? – షర్మిల కాబట్టి బాపట్ల దాటిందన్న కోన – మరొకరైతే బాపట్ల నుంచి వెళ్లనిచ్చేవాళ్లం కాదంటూ ఘూటు హెచ్చరిక – దమ్ముంటే రమ్మని షర్మిల ప్రతి సవాల్ – ఎంతమంది వస్తారో చూద్దామని షర్మిల ఫైర్ – మీ దమ్మేంటో చూపాలని సవాల్ – ఇప్పటిదాకా కోనపై చర్యలు తీసుకోని పోలీసులు – కొందరిపైనేనా పోలీసుల […]
Read More