-బీఆరెస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదు… మోదీ దగ్గర -ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదు -పులుసు తిని అలుసు ఇచ్చిండ్రు కాబట్టే నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులు పహారా -తెలంగాణ హక్కులను కాపాడేందుకు మేం కొట్లాడుతుంటే.. మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు -గూడ అంజన్నను పరామర్శించేందుకు కూడా బయటకు రాలేదు -ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం అభివృద్ధి -ఉద్యోగ […]
Read Moreనారాయణ ఇంట్లో దాడులు అమానుషం
– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా? అని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … అంతమంది సిబ్బందితో దాడులు చేయడానికి నారాయణ ఏమైనా స్మగ్లరా? నారాయణ ఇంట్లో దాడులు అమానుషం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు […]
Read Moreసంక్షేమానికి రేవంత్ రెడ్డి సర్కారు పెద్దపీట
– తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు – 6 గ్యారంటీలకు అత్యధిక నిధులు ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా. పరిశ్రమల శాఖ 2543 కోట్లు. ఐటి శాఖకు 774కోట్లు. పంచాయతీ రాజ్ 40,080 కోట్లు. పురపాలక శాఖకు 11692 కోట్లు. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు. వ్యవసాయ శాఖ 19746 కోట్లు. ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 […]
Read Moreనీకు నువ్వే తోడుగా నిలబడాలి…
విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు.. ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…. జీవితం కూడా అంతే టైమ్ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే….. లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు.. ఎవరో […]
Read Moreశ్రీశైలం ఆలయంలో పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. మల్లన్న భ్రమరాంబ దంపతులను దర్శనం చేసుకుని తరిస్తారు. తాజాగా క్షేత్ర పరిధిలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఈ ప్రసాదంలో మాంసపు ఎముక రావడంతో కలకలం సృష్టించింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]
Read Moreజగన్ ఓడిపోతారని కేసీఆర్ కు తెలిసిపోయిందా ?
ఓటుకు నోటు కేసును ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి కావడం వల్ల కేసు దర్యాప్తును ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని […]
Read Moreకమ్ముకుంటున్న ‘కారు’ మబ్బులు
తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఎవరూ అందుబాటులో లేని స్థితిలోనే ప్రజలు ఇక చాలని బీఆర్ఎస్ని సాగనంపారు. ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి, కేసీఆర్ నేలమీదకు దిగి వాస్తవ దృక్పథంతో ఆలోచించకపొతే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కడం కూడా కష్టమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు జై కొట్టి జనం ఘనవిజయం అందించారు. దీనికి కారణాలు ఎన్నో.. కేసీఆర్ నాయకత్వంలో 2018లో […]
Read Moreపివి నరశింహరావుకు బిజెపి భారతరత్న ఇచ్చి గౌరవించింది
– మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో భారత రత్న అవార్డు ను భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరశింహరావుకు ప్రకటించిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పివి నరశింహ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పివి నరశింహ […]
Read Moreకవితకు అక్కరకు రాని ‘కార్డు’లు
– కవితకు అక్కరకు రాని ‘తెలంగాణ’.. ‘ఆంధ్రా’..బీసీ’ కార్డు! – బెడిసికొడుతున్న జ్యోతిరావు ఫూలే కార్డు – రేవంత్ నియామకాలపై కవిత అభ్యంతరాలు – ఆంధ్రావాళ్లను నియమిస్తున్నారంటూ ఆరోపణలు – జై తెలంగాణ అనకపోవడంపైనా ఆగ్రహం – మహేందర్రెడ్డి నియామకంపైనా కవిత విమర్శలు – పార్టీలో మాయమైన ‘తెలంగాణై’పె కాంగ్రెస్ ఎదురుదాడి – కేసీఆర్ జమానాలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు – ‘మెగా’ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు ధారాదత్తం – ఏపీ […]
Read Moreసర్వే ఫలితాలతో వైకాపా నాయకత్వం వెన్నులో అణుబాంబు
-ప్రధాని మోడీ ప్రభావం అధికమే -ఊహించని విజయం సాధించనున్న కూటమి -మరోసారి ప్రధాని మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన ప్రజలు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరుగుతుండడం వల్ల కూటమి […]
Read More