( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో మాట్లాడి.. అమీ తుమీ తేల్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత మీరు హోదా ఇవ్వకపోతే ఇక సహించేది లేదని హెచ్చరించారట. హోదా ఇవ్వకపోతే ఢిల్లీని దద్దరిల్లచేస్తామని వార్నింగు ఇచ్చినంత పనిచేశారట. అన్నింటికీ ‘సిద్ధం’ అని బరాబర్ చెప్పేశారట. నాకు నా రాష్ట్ర ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారట. ఇన్నాళ్లూ ఊరుకున్నా.. ఇక గమ్మునుండే ప్రసక్తి […]
Read Moreపివికి భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం
– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు కేంద్రప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. పి వి నరసింహారావు కి భారతరత్న రావడం తెలుగు ప్రజలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణ కోరుకున్న వ్యక్తులకు, తెలుగు వారందరికీ గర్వకారణం సంతోషకరమైన విషయం. […]
Read Moreబీసీలను వంచించడానికే జగన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన
• కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఎన్నికల వేళ వారిన భయపెట్టి లబ్ధిపొందాలన్నదే జగన్ కపట ఆలోచన • వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత..చట్టబద్ధత ఉంటుందని జగన్ రెడ్డి చెప్పగలడా? • కేవలం బీసీల్ని మరోసారి వంచించి ఎన్నికల్లో లబ్ధిపొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా కులగణనకు శ్రీకారం చుట్టాడు • బీసీలకు రాజ్యాంగపరంగా స్థానికసంస్థల్లో దక్కాల్సిన 16వేలకు పైగా పదవులు దక్కుండా చేసిన జగన్ రెడ్డి […]
Read Moreపీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుబాషా కోవిదుడైన పీవీ నరసింహారావు…ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పధం వైపు పరుగులు పెట్టించారు. నేడు మనదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు ఆరోజు ఆయన […]
Read Moreకార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
• జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవానిపాలెం గ్రామంలో కార్యకర్త కుక్కుల ప్రకాశరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న మృతిచెందిన ప్రకాశరావు. • ప్రకాశరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. – భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన ప్రకాశరావు కుటుంబసభ్యులు. • ప్రకాశరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • ప్రకాశరావు కుటుంబ సభ్యులకు […]
Read Moreజగన్ రెడ్డిని ఆఖరికి కే.ఏ.పాల్ కూడా కలవడు
• ఏపీ సీఐడీ ఇప్పుడు జోకర్ సంస్థగా మారింది • ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది ఏపీని పసిగట్టింది • టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్ వార్తతో తాడేపల్లి కొంపలో భూకంపం • ఏపీ ప్రజలు జగన్ రెడ్డి చీటి చించుతున్నారని తెలిసే. చివరి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అతనికి ముఖం చాటేశారు • రిపబ్లిక్ టీవీ పేరుతో వైసీపీ సోషల్ మీడియా […]
Read Moreఅసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు ఏం చేశారు?
-జగన్ రెడ్డి ఆరు విధ్వంసర ఆర్ధిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం -జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు -ఆర్.బి.ఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి? – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు బ్యాడ్ డెట్, హై కరెప్షన్, హై ఇన్ప్లేషన్, హై అన్ ఎంప్లాయ్మెంట్, హై డెఫిసిట్స్, సిస్టమ్స్ కొలాప్స్ అనే ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం […]
Read Moreదేవినేని కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమేరకు ఆమె నందిగామలోని ఆయన స్వగృహానికి వెళ్లి దేవినేని కుటుంసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దివంగత దేవినేని చంద్రశేఖర్ భార్య,పిల్లలను ఆమె ఓదార్చారు. దేవినేని ఉమ తల్లికి ధైర్యం చెప్పారు. దేవుడు మీ కుటుంబానికి నైతికస్థైర్యం ఇవ్వాలని ప్రార్ధించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని […]
Read Moreపివికి భారతరత్న రావడం సంతోషం
– పివి కుటుంబ సభ్యుల హర్షం – పివి మనుమడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం దక్కింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికే గర్వకారణమైన పివి నర్సింహారావుకు బిజెపి ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల , పివి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. […]
Read Moreభారతావని గర్వించదగ్గ రత్నాలు పివి, స్వామినాథన్
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెస్ స్వామినాథన్ జీకి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. నేను దానిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. భారతీయ వ్యవసాయ విధానం లో మెరుగైన ఫలితాలు కు స్వామినాథన్ కృషి మరువలేనిది. వ్యవసాయం గురించి నాకు తెలిసినవన్నీ నేర్పిన ఆయన నాకు నిజమైన స్ఫూర్తి. ధన్యవాదాలు మోడీ జీ!!! పి.వి.నరసింహారావు కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు నరేంద్ర మోడీ కి మరియు భారత […]
Read More