టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

• తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, రేగులగడ్డ గ్రామంలో కార్యకర్త నల్లజర్ల చెన్నకేశవరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 09-09-2023న మృతిచెందిన చెన్నకేశవరావు. • చెన్నకేశవరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన చెన్నకేశవరావు కుటుంబసభ్యులు. • చెన్నకేశవరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • చెన్నకేశవరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల […]

Read More

సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలా?

– ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీచార్జ్ జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు పరాకాష్ట. ఆశాలపై లాఠీచార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐదేళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గం కాదా? బాధితుల పక్షాన నిలడాల్సిన […]

Read More

సీఎం రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం

-టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి -మహేందర్ రెడ్డిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి -విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటి ? -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహేందర్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు ? వాళ్లు తెలంగాణ యువతకు ఏం […]

Read More

ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది

-ఎరిక్షన్ బాబు పుల్లలచెరువు మండలం ఉమ్మడివరం గ్రామంలోని చెంచు కాలనీలో గత నాలుగు రోజులుగా నీటి ట్యాంకర్ ను ఆపివేశారని తాము నీటి ఇబ్బందితో అవస్థలు పడుతున్నామని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందు ఓ గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… ఈ జగన్ రెడ్డి తోలని నీటి ట్యాంకర్లను కూడా తోలినట్లు వారి వైసీపీ నాయకులే […]

Read More

సమాధుల పైన కూడా ఫోటోలు వేసుకుంటున్నాడు జగన్ రెడ్డి

–మాజీ మంత్రి కొల్లు రవీంద్ర – ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని మచిలీపట్నం జిల్లా బార్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని […]

Read More

వైసీపీ నాయకుల ఆసరాతో విచ్చలవిడి గంజాయి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు

-సజ్జల రామకృష్ణారెడ్డి కబంధ హస్తాలలో మన్యం జిల్లా గిరిజనులు -కుంభ రవిబాబును ఏజెంట్‌గా పెట్టుకొని అందాల మన్యంలో అక్రమ మైనింగ్ – ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి సైకో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు విధ్వంసాలు గిరిజనులకు శాపంలా మారాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి ప్రసాద్ మండిపడ్డారు. […]

Read More

శబరిమల అభివృద్ధి కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు

– టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ అనుకూలమైన సౌకర్యాలతో కొండ పుణ్యక్షేత్రాన్ని యాత్రా కేంద్రంగా మార్చడానికి ఈ నిధిని ఉపయోగించి చేపట్టాల్సిన ప్రతిపాదనలు శబరిమల డెవలప్‌మెంట్ అథారిటీ యొక్క తదుపరి సమావేశంలో నిర్ణయించబడతాయి” […]

Read More

హైదరాబాద్ లో డ్రోన్ పోర్ట్

-డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ -ఇస్రో అధ్వర్యంలోని ఎన్.ఎస్.ఆర్.సీ.తో ఏవియేషన్ అకాడమీ ఒప్పందం -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఎన్.ఎస్.ఆర్.సీ. బృందం భేటీ ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో […]

Read More

అమరావతిలో నిఘా కళ్లెదుటే తీసిన ‘రాజధాని ఫైల్స్’

– రెండేళ్ల క్రితమే ప్రారంభమైన రాజధాని ఫైల్స్ షూటింగ్ – షూటింగ్ అంతా అమరావతిలోనే – సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే నిరంతరాయంగా షూటింగ్ – దాదాపు 300 మందితో రెగ్యులర్ షూటింగ్ – అయినా పసిగట్టని నిఘా విభాగం – నిత్యం నిఘా నీడలో అమరావతి – అయినా బహిరంగంగానే షూటింగ్ – ఎన్నికలకు మూడేళ్ల తర్వాత షూటింగ్ – ఎన్నికలకు ముందు రిలీజ్ – వైసీపీ నేతల […]

Read More

జగన్ పాలన పట్ల ప్రజల ఆవేదన

– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని – పారిపోయేందుకు జగనే సిద్ధంగా ఉన్నాడు : ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ రాజమహేంద్రవరం : పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ, మాయమాటలు చెప్తున్న సీఎం జగన్‌ వల్ల ఏపీ సంక్షోభ రాష్ట్రంగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ […]

Read More