ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 15న?

రాష్ట్రంలో ఏప్రిల్ 15 న ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అక్షర క్రమం లో మొదట ఉన్న ఆంధ్ర లో మొదటి విడతగా సార్వత్రిక ఎన్నికలు జరగ నున్నట్టుగా అందిన సమాచారం.ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతగా 175 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 25-29 లోపు న మొదటి విడతగా ట్రైనింగు ఇవ్వనున్నారు. మరో […]

Read More

కరీంనగర్ ‘బండి’ మళ్లీ సంజయ్‌దే!

తెలంగాణాలో బీజేపీ గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ చేసింది. ఆ పార్టీ డబుల్ డిజిట్ నంబర్ సాధ్యం కాకపోయినా ఉన్నంతలో ఎనిమిది సీట్లు గెలుచుకుని ఉనికి చాటుకుంది. ఇక అందరి చూపూ పార్లమెంట్ ఎన్నికల మీద ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల పనితీరు మీద జరుగుతాయి. ఆ విధంగా బీజేపీకి ఏమైనా కలసివస్తుందా అన్నది ఒక చర్చ ఉంది. ఇదిలా ఉంటే 2019 […]

Read More

అతడే చంద్రబాబు..

మహానుభావుడు ……ఏం తింటాడో, ఏం వ్యాయామం చేస్తాడో కానీ …… కిలో మీటర్ల కొద్దీ నడుస్తాడు. గంటలకొద్దీ ప్రయాణం చేస్తాడు. అనేక గంటలపాటు అనర్గళంగా ప్రసంగిస్తాడు, కాళ్ళు ముడుచుకుని గంటలకొద్దీ నేలమీద కూర్చుంటాడు . నిజంగా మహానుభావుడే …..ఎన్ని తిట్టినా కక్ష పెంచుకోడు, పరుషంగా మాట్లాడడు. ఎవరినీ ద్వేషించడు. తిండి, బట్ట, డబ్బు మీద వ్యామోహం లేదు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి నప్పటికీ, ఓడించిన ప్రజలమీద […]

Read More

భువనమ్మకు హారతులు పట్టిన మంగళగిరి మహిళాలోకం

నిజం గెలవాలి పర్యటనకు మంగళగిరి నియోజకవర్గం వచ్చిన భువనమ్మను చేసి సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గ మహిళలు రోడ్లపై బారులు తీరారు. భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. […]

Read More

దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం

– వైద్య పరికరాల ఉత్పత్తికి 24 వేల కోట్లతో ప్రోత్సాహం – రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 24,300 కోట్ల రూపాయలతో అనేక ప్రోత్సాహక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. రాజ్యసభలో […]

Read More

రాజ్యసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా సీఎం రమేష్ ?

– ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ఉత్సాహం – ఇంకా బీజేపీ నుంచి లభించని అనుమతి – అనుమతి వస్తే పోటీకి సిద్ధం – వైసీపీ రెబెల్, టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లపై కన్ను – బీజేపీ అనుమతిస్తుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ ఎంపి.. సీఎం రమేష్ రంగంలోకి దిగనున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న […]

Read More

కేంద్ర నిధులను దారిమళ్లించిన జగన్ సర్కార్

-బీజేపీకి  ప్రజాదరణ పెరిగింది -నిధులను దారి మళ్లించినట్లు కమిటీ నిర్ధారించింది -సర్పంచుల ఆందోళనకు, ఆవేదనకు బీజేపీ మద్దతు -లీగల్ సెల్ ప్రారంభ సమావేశం పాల్గొని దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ : రెండు నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. అన్ని స్థాయిల్లో క్యాడర్ ను ఇందుకు సన్నాహం చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికలు లో బీజేపీకి […]

Read More

ప్రజలకు భయపడే పిరికి సన్నాసి జగన్మోహన్ రెడ్డి

• స్పీకర్ వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు • ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం • ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పలేకే, పల్లెల్ని అభివృద్ధి చేయలేకపోతున్నామన్న బాధతోనే అధికార పార్టీ సర్పంచ్ లు కూడా ముఖ్యమంత్రికి ఎదురు తిరిగారు • అరెస్ట్ చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి • ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై సభలో చర్చ చేపడితే తన […]

Read More

జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు

-ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరం -వైసీపీ నేతల స్మగ్లింగ్ కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసింది – టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి: స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరని చంద్రబాబు […]

Read More

ఏపీకి కేంద్ర నిధులే దిక్కు

‘‘ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పండి? మేం ఇస్తున్న నిధులే మాకు ఇస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసి, అప్పుడు మీ గొప్పల గురించి చెప్పుకోండి. అయినా మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా’’.. అప్పుడెప్పుడో కొడాలి అండ్ ఆళ్ల నాని పత్రికాముఖంగా రాష్ట్ర బీజేపీ నేతలకు సంధించిన ప్రశ్నలివి. అటు కాంగ్రెస్ సైతం, రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ […]

Read More