-మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ఘన స్వాగతం పలికిన ప్రజలు -పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన గ్రామ మహిళలు -తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలకు కృతఙ్ఞతలు తెలిపిన భువనమ్మ • మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామంలో కార్యకర్త కన్నెగంటి మోహనరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 12-09-2023న మృతిచెందిన మోహనరావు. • మోహనరావు చిత్రపటానికి […]
Read Moreజగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి జగన్ గ్రీన్ ఛానల్
– జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైకాపా పార్టీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తింది. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు […]
Read Moreజనసేన-టీడీపీ.. మధ్యలో హరిరామ ‘జోక’య్య!
-‘పొత్తు రామాయణం’లో జోగయ్య పిడ’కుల’వేట! – సొంత సొల్లుతో జనసేనకు అనుగ్రహభాషణం – జనసేనకు సలహాదారుగా మానసిక భావన – గత ఎన్నికల్లో పవన్ను రెండు చోట్లా ఎందుకు గెలిపించలేదు? – ప్రజారాజ్యంలోనూ జోగయ్యది ఇదే తీరంటున్న కాపు సంఘాలు – జనాభా దామాషా డిమాండ్తో పవన్కు పితలాటకం తెచ్చిన జోగయ్య – ఆ ప్రకారమైతే బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వక తప్పదు – మరి పొత్తు సీట్లలో కాపులకు […]
Read Moreభాజపా కార్యకర్తలు నిజమైన దేశ భక్తులు
-భాజాపా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర -కార్యాలయంలో మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభం – హాజరైన మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ జశ్వంత్ జైన్ జశ్వంత్ జైన్, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ కామెంట్స్: బీజేపీ ముఖ్య ఉద్దేశం అల్ప సంఖ్యాక వర్గాల వారికి పెద్ద పీట వేసే విధంగా […]
Read Moreఇండియా విపక్ష కూటమి ముక్కలవుతోంది
– పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పటాన్చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉంది. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడి. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉన్నది. కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. మనకు 39 సీట్లు వచ్చాయి. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైంది. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం […]
Read Moreతక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలి
– మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లు – ఫైనల్ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు • ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయనన్న షరీఫ్ • తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని వినతి • ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయి • మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించలేదు • మరణించిన […]
Read Moreజగన్ టికెట్లు ఇస్తున్నా…పోటీకి అభ్యర్థులు లేరు
-జగన్ బటన్ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి -జాబ్ కేలండర్ కు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు? -మద్య నిషేధం..సీఎఎస్ రద్దు హామీలకు బటన్ ఎందుకు నొక్కలేదు? -ఓటుతో ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయం -వందలకోట్లు మింగేసిన సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పగలవా.? -ఆర్థిక రాజధాని విశాఖ నేడు నేరాలకు రాజధానిగా మారింది -సీఎం విశాఖ వస్తానంటే..జనం వద్దుబాబోయ్ […]
Read Moreగవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలు.. అభూత కల్పనలు.. అర్థసత్యాలు
– గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాల మయమన్న టీడీపీ – శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి జగన్ రెడ్డి మరోసారి ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సభ్యులు • ధన్యవాదాలు తెలిపే అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పి, గవర్నర్ ప్రసంగంలోని తప్పుల్ని […]
Read Moreబాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే నో టికెట్.
మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు.. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. […]
Read Moreఏటి సూతకం
ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద […]
Read More