వైసీపీని పుట్టిముంచనున్న షర్మిల?

-షర్మిలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? -క్రైస్తవ, ముస్లిం ఓట్లు చీలిస్తే టీడీపీకే లాభం -కాస్తో ఇస్తిష్కో షర్మిల మాటలతో ఓటర్లుగా మారితే అది వైకాపాకు నష్టం -గతంలో పవన్ వలన టిడిపికి నష్టం జరిగినట్లే… ఈసారి షర్మిల వలన జగన్ కి నష్టం -వైకాపా ఉక్కిరిబిక్కిరి 2019 ఎన్నికల్లో షర్మిల తెలంగాణలో ఉండే. వైకాపాకు ఆంధ్రా స్టార్ క్యాంపెనర్ ఆమెతో పాటు మోహన్ బాబు, ఆలీ, జీవిత రాజశేఖర్, […]

Read More

మా తప్పేమీ లేదు.. రైల్వేజోన్‌కు భూమి ఇచ్చేశాం

– జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం – వైజాగ్ రైల్వే జోన్ వివాదంపై విశాఖ కలెక్టర్ క్లారిటీ జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం .క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. రైల్వే కు లేఖ రాస్తే అటువైపు నుంచి స్పందన రాలేదు. ఎప్పుడొస్తే అప్పుడు భూమిని అప్పగిస్తాం. జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం. క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి […]

Read More

శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్

– సైట్, డిఫెన్స్ క్లియరెన్స్ – కేరళ ప్రభుత్వం శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సైట్ మరియు డిఫెన్స్ క్లియరెన్స్ మంజూరు చేసిందని కేరళ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తెలిపింది. సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తు హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. శబరిమల గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కెయు జెనీష్‌కుమార్‌ తన దృష్టికి […]

Read More

మీకు కేసిఆర్ కి పెద్ద తేడా ఏమీ లేదు

-కేసిఆర్ తొవ్వలోనే నడుస్తున్నారు -అప్పుల్లో ఉందని కాంగ్రెస్ సానుభూతి పొందే ప్రయత్నం -బీజేపీ గావ్ చలో.. బస్తీ చలో -బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జేపీ నడ్డా గారి సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తాము. గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. మరోసారి నరేంద్ర మోడీ నే ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతీ కార్యకర్త జోష్ తో పని చేయడానికి గ్రామీణ […]

Read More

నోటిఫికేషన్ ఇయ్యకపోవడానికి కారణం ఏంది?

-మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి -డేట్ చెప్పింది మీరే.. నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పింది మీరే -ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫిబ్రవరి ఒకటో తారీకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తాము, డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు 24 రకాల డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు అయ్యేలా చేస్తాము, ఏప్రిల్ ఒకటో తారీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాము […]

Read More

జగన్ సర్కారుకు సిగ్గుందా?

-సిద్ధం సభల కోసం నిస్సిగ్గుగా సర్క్యులర్లు జారీ చేస్తారా?! -ఇటువంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడమే -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభలు రాష్ట్ర ప్రజానీకంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈనెల 3వతేదీన ఏలూరులో నిర్వహించే ముఖ్యమంత్రి సిద్ధం సభకోసం ఎపిఎస్ ఆర్టీసి బస్సులన్నింటీ మళ్లిస్తున్నందున విద్యార్థినీ విద్యార్థులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కృష్ణా యూనివర్సిటీ విసి […]

Read More

క్రిమిన‌ల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గ‌జ‌దొంగ జ‌గ‌న్

– పోలీసుల్ని గంజాయి స్మ‌గ్ల‌ర్లు, కిడ్నాప‌ర్లుగా మార్చిన జ‌గ‌న్ మోసపు వైకాపా పాల‌న – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక ఉగ్ర‌వాది జ‌గ‌న్ పాల‌కుడు కావ‌డంతో రాష్ట్రంలో వ‌న‌రుల‌న్నీ దోపిడీకి గురై అరాచ‌కం రాజ్య‌మేలుతోంది. క్రిమిన‌ల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గ‌జ‌దొంగ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో కొంతమంది పోలీసులూ దొంగ‌లు, స్మ‌గ్ల‌ర్లు, కిడ్నాప‌ర్లుగా మారుతున్నారు. రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం జ‌గ‌న్ ఖాకీల‌ను ప్రైవేటు ఫ్యాక్ష‌న్ సైన్యాలుగా […]

Read More

డిఎస్సీ వేస్తున్నామంటూ జ‌గ‌న్ మ‌రోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి

– నిరుద్యోగులారా.. జ‌గ‌న్ మోసంపై ఆందోళ‌న వ‌ద్దు.. అధైర్య‌ప‌డొద్దు.. -టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వం రాగానే డిఎస్సీ వేసి టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం – నిరుద్యోగుల‌కు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ బ‌హిరంగ లేఖ‌ జ‌గ‌న్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళ‌న వ‌ద్దు, అధైర్య‌ప‌డొద్దు. త్వ‌ర‌లో టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌స్తుంది. ఖాళీ టీచ‌ర్ పోస్టులు పార‌ద‌ర్శ‌కంగా భ‌ర్తీ చేస్తుంది. 2019 ఎన్నిక‌ల‌కి ముందు అధికారంలోకి రాగానే […]

Read More

జగన్ జమానాలో పడకేసిన ప్రజారోగ్యం

• చంద్రబాబు పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దు చేయడమే జగన్ రెడ్డి వైద్యరంగంలో సాధించిన గొప్ప ప్రగతి • చంద్రబాబు హయాంలో పేదలు తమ వైద్యం కోసం కేవలం రూ.950లు వెచ్చిస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఆ వ్యయం రూ.5వేలకు చేరింది • పేదల ఆరోగ్యం కోసం చంద్ర బాబు ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి, వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు – […]

Read More

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు జగన్ పై ఎందుకు పడదు?

– 43వేల కోట్ల అవినీతిపై ఆధారాలున్న జగన్ ను ఎందుకు అరెస్టు చేయరు? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య 8 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎంను అరెస్టు చేశారు, 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు అరెస్టు చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్ […]

Read More