సర్కారు ఖజానా నుంచి ఆర్టీసికి సిద్ధం సభ ఖర్చు

-సలహాదారుల పేరుతో ప్రజాధనం నాకేస్తున్నారు -ఆ డబ్బుతో పెద్ద ప్రాజెక్టు పూర్తయ్యేది -నా టికె ట్‌పై వైసీపీ కాలకేయులు ఇప్పుడేమంటారు? -సిద్ధం సభ ఖర్చు ఎవరిది? ప్రభుత్వానిదా? పార్టీ దా? – నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిద్ధం పేరిట వైకాపా నిర్వహిస్తున్న సభలకు ఖర్చు ఎవరిదని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిద్ధం సభ కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ఖర్చు ప్రభుత్వ […]

Read More

అమ్మో.. కి‘లేడీ’ బ్యాంక్ మేనేజర్

బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్న బ్యాంక్‌ మేనేజర్‌ ప్రభావతి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు […]

Read More

ఏపీ మ్యాప్ ను బంతిపూలతో వేసి.. దాని మధ్యలో ఎర్ర గులాబీలతో నిజం గెలవాలి అని రాసి..

– భువనమ్మకు పెనుబర్తి గ్రామస్తుల వినూత్న సంఘీభావం • పూలతో నిజం గెలవాలి అని రాసిన వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు మండలం, పెనుబర్తి గ్రామస్తులు. • ఏపీ మ్యాప్ ను బంతిపూలతో వేసి, దాని మధ్యలో ఎర్ర గులాబీలతో నిజం గెలవాలి అని రాసిన గ్రామస్తులు. • అటుగా వెళుతున్న భువనమ్మను ఆపి సంఘీభావం తెలిపిన పెనుబర్తి గ్రామస్తులు. • పెనుబర్తి గ్రామస్తుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి.

Read More

నారా భువనేశ్వరి పరామర్శ

• వెంకటగిరి నియోజకవర్గం, శానాయపాలెం గ్రామంలో కార్యకర్త సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కృష్ణయ్య. • కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు. • కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

Read More

జగన్‌ది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

– కోడిని వేళ్లాడదీసి.. దానిని చూస్తూ తింటూ తెలుగుయువత వినూత్న ప్రదర్శన – గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జగన్ ఇస్తానన్న ఇస్తున్నది “మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి” అంటూ మోసాన్ని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన గుంటూరు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రతి ఏటా […]

Read More

బిజెపికి ఏపీలో పార్టీలు ఎందుకు మద్దతునిస్తున్నాయి?

– కేంద్ర ప్రభుత్వం ఏపీ ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది – ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ చేసే పోరాటానికి మా మద్దతు : డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం,రాష్ట్ర విభజన హామీల కోసం ఇవ్వాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ని కలిశాం. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు […]

Read More

కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ది ఉత్తుత్తి కొట్లాటనే

– తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మోదీ మంత్రమే – తెలంగాణ ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టుపెట్టింది – అవినీతి, కుటుంబ పార్టీలతో ఏనాడు కూడా బీజేపీ కలవలేదు.. కలవదు – బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు కు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డి చేరిక హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీ ఆవిష్కరించారు. 2024 నూతన […]

Read More

రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026, మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి.

Read More

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు.. తెలంగాణకు రూ.25,639 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్లో వెల్లడైంది. 2023-24 కంటే APకి రూ.4,666 కోట్లు, తెలంగాణకు రూ.2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది. రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047 శాతం, తెలంగాణకు 2.102 శాతం వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది.

Read More

29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుంది

– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న ప్రతి టీమ్ మెంబర్కు ధన్యవాదాలు. ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంది. దేశానికి […]

Read More