అభివృద్ధి, సంక్షేమానికే బడ్జెట్‌ పెద్దపీట

– అమృతకాలంలో.. వికసిత భారత లక్ష్యాలకు రాచబాట – 2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ : ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది. వికసిత భారత సంకల్ప […]

Read More

దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు

-హిందువులకూ హక్కులు ఉన్నాయి -హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు -దేవాలయ ప్రవేశం నిషిద్ధం -మద్రాస్ హై కోర్ట్ చారిత్రాత్మక ఆదేశాలు తమిళనాడు లో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయం లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. “హిందువులకూ హక్కులు ఉన్నాయి. దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు. హిందూధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం […]

Read More

తల లేని మొండెం లా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ

-వారసత్వ నాయకత్వానికి బీజేపీ లో తావు లేదు -భీమవరం నుండి బీజేపీ ఎన్నికల శంఖారావం -మేము జనసేన తో పొత్తులో ఉన్నాం -పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తుంది -ఫిబ్రవరి 20 నుండి 29 వరకూ ప్రజా పోరు యాత్ర -ప.గో.జిల్లా..భీమవరం లో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ -ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షురాలు […]

Read More

కేంద్ర బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి

-వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు – సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు – జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది రూ.680 కోట్ల ప్రజాధనం. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి […]

Read More

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

• కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలంలో ఇద్దరు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చినవెంకయ్య. • సుబ్రహ్మణ్యం, చినవెంకయ్య చిత్రపటాలకు నివాళులర్పించిన భువనేశ్వరి. • బాధిత కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి. • ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి. కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు […]

Read More

విభజనచట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ మరోమారు విఫలం

-మౌళిక రంగానికి, స్కిల్ ఇండియాకు కేంద్ర తోడ్పాటును స్వాగతిస్తున్నాం -వైకాపాకు 31 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం శూన్యం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు అమరావతి- స్వాంతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. బడ్జెట్‌ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయని ఆయన […]

Read More

షర్మిలతో వైసీపీ మహిళా ఓటు బ్యాంకుకు గండి?

– వైసీపీ మహిళా ఓటు బ్యాంకులో భారీ చీలిక – అన్న చర్యలపై మహిళల ఆగ్రహం – చెల్లి షర్మిలకు వైసీపీ మహిళలలో పెరుగుతున్న సానుభూతి – వైసీపీకి మహిళల సెంటి ‘మంట’ – షర్మిలపై మాటలదాడితో వైసీపీకి మహిళలు దూరం – వైసీపీకి అన్ని వర్గాలు దూరమవుతున్న వైనం – మద్దతుగా ఉన్న ఏకైక వర్గం మహిళలు మాత్రమే – షర్మిలపై మాటలదాడిని ఖండిస్తున్న మహిళాలోకం – సొంత […]

Read More

రాంగోపాల్‌వర్మకు బెజవాడ వైసీపీ ఎంపీ సీటు?

– కేశినేని అభ్యర్ధిత్వంపై కుదరని ఏకాభిప్రాయం – నానికి కమ్మ వర్గం ఓటేయరంటున్న వైసీపీ వర్గాలు – రాయచోటి అభ్యర్ధిగా సీఎంఓ అధికారి? – నంద్యాలకు టీటీడీ ప్రముఖుడు? – జగన్ కోసం లాబీయింగ్ చేస్తున్న ఆ అధికారికే అవకాశం? – షిర్డిసాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డికి రాజ్యసభ – రాజకీయ రక్షణకే ఆయనకు రాజ్యసభ సీటు? – సుబ్బారెడ్డికి రాజ్యసభ అనుమానమేనట – సుబ్బారెడ్డికి విశాఖ ఎంపీ సీటు? – […]

Read More

ఆరు హామీల అమలును అటకెక్కిస్తారా?

– కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు హామీలు అమలుచేస్తారా? – 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఆ హామీలు అమలుచేస్తారా? – కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే అమలుచేయరా? – 17 ఎంపీ సీట్లలో గెలిపించకపోతే హామీలు అటకెక్కించేస్తారా? – సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఆరు హామీల అమలుపై అనుమానపు మేఘాలు – విపక్షాలకు అస్త్రంగా మారిన రేవంత్ హామీల అమలు వ్యాఖ్యలు – సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన […]

Read More

పెట్టుబడుల ముసుగులో రూ.2,350 కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి

• వేలకోట్ల పెట్టుబడుల ముసుగులో భారీ భూ పందేరానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని ప్రజలు గ్రహించాలి • గతంలో ఉన్న ప్రభుత్వాలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయిస్తే జగన్ రెడ్డి ఏకంగా దాన్ని 6 ఎకరాలకు పెంచాడు • మొత్తంగా జగన్ సర్కార్ సోలార్ పవర్ కు సంబంధించి నేటి కేబినెట్ సమావేశం సాక్షిగా 23,500ఎకరాలు అదనపు భూ […]

Read More