– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి […]
Read Moreషర్మిల వ్యాఖ్యలపై జగన్ రెడ్డి.. భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి
• బెయిల్ కోసం తాను సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనం • జగన్ రెడ్డి చీకటి వ్యవహారాలు.. లాబీయింగుల్లో దిట్ట • జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే.. అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి • డబ్బుపిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనం • జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్లు సోనియాను […]
Read Moreశ్రీశైలం మల్లన్నను దర్శించనున్న లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొంటారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట […]
Read Moreరాష్ట్రంలో జగన్ రెడ్డి గూండా రాజ్
-వ్యవస్ధలు లేవు, ప్రభుత్వం లేదు -మార్టూరు, క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం -పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి -హోంగార్డు నుంచి సెల్యూట్ తీసుకునే అర్హతను కూడా ఆ జిల్లాల ఎస్పీలు కోల్పోయారు -ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి:- రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఊరూరా జగన్ […]
Read Moreభువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమానికి దివ్యాంగులు సంఘీభావం
• దర్శి టౌన్ 5వ వార్డులో భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన. • సందు వెంకటరావు ఆధ్వర్యంలో భువనేశ్వరి కి దివ్యాంగులు సంఘీభావం. • తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపిన భువనేశ్వరి. టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త తురిమెళ్ల పరిశుద్ధరావు(45). • పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు. • భువనేశ్వరిని […]
Read Moreపట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా?
వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా? పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బట్టబయలు చేసినందుకే కంచేటి సాయిపై కక్ష సాధింపులు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు దినచర్యగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినవారిపై బహిరంగంగా దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. […]
Read Moreకెసిఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదు
-అందుకే బిల్లా రంగాలు బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు -బిల్లా రంగాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు -బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి -టిఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎప్పుడో మొదలైంది -కెసిఆర్ బయటకు వచ్చిన చేసేదేమీ లేదు -రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే -టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నియమించే అధికారాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బదిలీ చేస్తూ పీఈసీ ఏకగ్రీవ […]
Read Moreరాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
– రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలి – ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014, లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం…నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరిచాలి. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అసంపూర్ణ వాగ్దానాలను రేపటి పార్లమెంటు […]
Read Moreభువనేశ్వరికి వెల్లువెత్తిన అభిమానం
– మీతో మేమున్నాం…అధైర్యపడకండి -బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా – రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి -ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం..అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సందర్భంగా […]
Read Moreజగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి
– సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు -సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలకు ఇప్పటికైన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్లో ఒకటైన […]
Read More