– రఫ్ఫాడిస్తున్న షర్మిల!! ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు ‘ అంటే ఇదే. జగన్ ను, ఆయన బృందాన్ని విమర్శించడానికి ఆపసోపాలు పడుతున్న తెలుగు దేశం నేతల వల్ల కావడం లేదని…. ఆ ఉపన్యాసాలు వింటున్నవారికి అనిపిస్తే, ఆశ్చర్యం లేదు. ఇనప గుగ్గిళ్ళు మిక్సీ లో వేసి, టీడీపీ నేతలు అదేపనిగా రుబ్బుతూ వస్తున్నారు. అవే మొహాలు. అవే విమర్శలు. అవే విషయాలు. అవే హెచ్చరికలు. అవే శాపనార్ధాలు. దేని […]
Read Moreతెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తీసుకు రాబోతున్నాం
– హైదరాబాద్ కు మూసీ ఒక పెద్ద ఎస్సెట్ – దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పా – ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర ఉంది.. ఈ ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికే మేం ఇక్కడికి వచ్చాం.. ఆర్ధికంగా మీరు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం బిల్డర్స్ సమస్యలకు తప్పకుండా […]
Read Moreమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు
-కాళేశ్వరంపై నిపుణుల కమిటీ -మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం -నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు -కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం -తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం -ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. […]
Read Moreఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
-దేశంలోనే ఆదర్శవంతమైన పాలన -ప్రతి పైసా ప్రజలకు పంచుతాం -ప్రజల సంక్షేమమే మా పరమావధి భారతదేశంలో ఆదర్శవంతమైన పాలన తెలంగాణలో అందిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం రాత్రి చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగా గారికి పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పౌర సన్మానం పొందిన తర్వాత పార్టీ శ్రేణులను ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ […]
Read Moreరామ్లల్లా మారిపోయాడు
– ప్రాణ ప్రతిష్ట వలన జరుగు మార్పు – శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు . ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపారు. తాను ఏ […]
Read Moreఅప్పులు జగన్ కడతాడా? సాక్షి యాజమాన్యం కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా?
-పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం -పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? -పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు -తంబళపల్లెలో ఎక్కడ స్ధలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు -రాష్ట్రానికి వైసీపీ అవసరమా? -జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం -వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దం -వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదు -వై నాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల -వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం […]
Read Moreఅందరూ విశ్లేషకులే..
ఆలీ లేదు…. చూలు లేదు…. కొడుకు పేరు సోమలింగం అన్న నానుడి చందం గా… ఏపీ రాజకీయాల పై (యాంటీ )సోషల్ మీడియా చానెళ్ళు చెల రేగి పోతున్నాయి. పోలింగ్ తేదీ (లు ) రాలేదు. పార్టీల మధ్య పొత్తులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. కానీ, ఆ పార్టీకి అన్ని…..; ఈ పార్టీకి ఇన్ని అంటూ యూ ట్యూబ్ చానెళ్ళు చెలరేగి పోతున్నాయి. ఒకరు […]
Read Moreతెలుగుదేశంలో చేరిన కొలికపూడి శ్రీనివాస రావు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పార్టీలో చేరారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన కొలికపూడి చెప్పారు. రాష్ట్రం కోసం, […]
Read Moreతెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే
– కేసీఆర్ సిద్దిపేట: తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది..పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.. కేసీఆర్ మాట్లాడుతూ.. ”అధికారంలో లేకపోయినా రాష్ట్రం […]
Read Moreసైకిల్ ఎక్కనున్న డా॥సింగరాజు సాయికృష్ణ
నరసరావుపేట అనన్య హాస్పటల్స్ అధినేత,సింగరాజు ఫౌండేషన్ ఛైర్మన్ డా॥సింగరాజు సాయికృష్ణ తన అనుచరులతో కలసి సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విస్తృతమైన సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్ళిన డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరబోతున్న విషయాన్ని అంతర్గతంగా తెలుసుకున్న పలువురు వైకాపా,జనసేన పార్టీ నాయకులు […]
Read More